తెలంగాణ ప్రభుత్వం పేదల సంక్షేమానికి కృషి చేస్తున్నదని, ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నా�
అర్బన్ పార్కు సమీపంలో కాటేజీల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. బుధవారం నర్సాపూర్ మున్సిపల్ పరిధిలో కలెక్టర్, అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ సుడిగ�
జడ్పీటీసీ పబ్బ మహేశ్గుప్తా సామా జిక సేవా కార్యక్రమాలకు అంకితమవడం అభినందనీయమని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు.
క్రీడాకారులకు గెలుపోటములు సహజమని, క్రీడాస్ఫూర్తితో పోటీ పడాలని నర్సాపూర్ ఎమ్మె ల్యే మదన్రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి అన్నారు.
రంగంపేట అభివృద్ధికి తనవంతు శాయశక్తులా కృషి చేస్తానని ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని రంగంపేటలో మంగళవారం పలు అభివృద్ధి పనులకు స్థానిక సర్పంచ్ బండి సుజాత, జడ్పీటీసీ మేఘమాల, ఎంపీపీ మంజులతో �
లోక కల్యాణార్థం నర్సాపూర్ డివిజన్ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో అక్షర లక్షల గాయత్రీ మహామంత్ర పునఃచరణ యజ్ఞం నిర్వహించినట్లు రంగంపేట ఆశ్రమ పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి తెలిపారు.
‘మనఊరు - మనబడి’ పనులతో ప్రభుత్వ బడులకు మహర్దశ వస్తున్నదని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. బుధవారం అజ్జమర్రి గ్రామంలో ‘మన ఊరు - మనబడి’లో ఎంపికైన ప్రాథమిక పాఠశాలను సందర్శంచారు.
ఎమ్మెల్యే మదన్రెడ్డి కృషితో మండలంలో పలు అభివృద్థి పనులకు నిధులు మంజూరయ్యాయని ఎంపీపీ స్వరూప, జడ్పీటీసీ రమేశ్గౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు భూపాల్రెడ్డి, సర్పంచ్ అశోక్రెడ్డి పేర్కొన్నారు. శనివా�