సీఎం కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తూ అందరిబంధువయ్యారని భూగర్భగనులు, సమాచార శాఖల మంత్రి మహేందర్రెడ్డి, రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. శుక్రవారం చేవెళ్లలో
రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలిచినట్లు చేవెళ్ల నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎమ్మె ల్యే కాలె �
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జీవితం ఆదర్శనీయమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. ఆదివారం శంకర్పల్లి మండలం ప్రొద్దటూర్ గ్రామంలో జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి, ఎమ్మెల్యే కాల�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజల దశాబ్దాల కల సాకారం కాబోతున్నది. సీఎం కేసీఆర్ పట్టుదల, ప్రత్యేక చొరవతో త్వరలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా జలాలు మన జిల్లాకు అందనున్నాయి. ఈ ప్రాజెక్టు ప�
దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా మంగళవారం మండల కేంద్రంలోని ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే కాలె యాదయ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూమికోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్త
పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. గురువారం బక్రీద్ పండుగ సందర్భంగా మున్సిపాలిటీ పరిధిలోని ముస్లింలను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తొలి ఏకాదశి సందర్భంగా అ�
తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డల తాగునీటి కష్టాలు తీర్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని చేవెళ్ల ఎమ్మె ల్యే కాలె యాదయ్య అన్నారు. ఆదివారం షాబాద్ మండలంలోని అంతారం మిషన్ భగీరథ ప్రాజెక్టు వద్ద నిర్వహించిన చ�
బసవేశ్వరుడు.. ఆదర్శప్రాయుడని, సమాజంలో కుల వ్యవస్థను వర్ణబేధాలను లింగ వివక్షను సమూలంగా వ్యతిరేకించిన ఏకైక వ్యక్తి అని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, రాష్ట్ర ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ, ఎమ్మెల్సీ పట్నం
సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణలో మిషన్ కాకతీయ ద్వారా వ్యవసాయానికి పుష్కలంగా నీరు అందడంతో మార్పు వచ్చిందని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్కుమార్ అన్నారు.
గతంలో సాగు నీరు లేక సాగు సాగిలపడిందని.. నేడు సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణంతో తెలంగాణ రాష్ట్రం జలకళను సంతరించుకున్నదని చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు గడ్డం రంజిత్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉ�
కొన్ని దశాబ్దాలుగా తీరని సమస్యగా ఉన్న 111 జీవోను ఎత్తివేసినందుకు ఆ జీవో పరిధిలోకి వచ్చే ప్రాంతాల ప్రజాప్రతినిధులు సోమవారం సచివాలయంలో సీఎం కేసీఆర్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
111జీవో ఎత్తివేతతో 84 గ్రామాల ప్రజల దశాబ్దాల కల సాకారమైన వేళ సంబురాలు అంబరాన్నంటాయి. శుక్రవారం జీవో పరిధిలోని గ్రామాల్లో పండుగ వాతావరణం కనిపించింది. ప్రజాప్రతినిధులు, నాయకులు, జనం పటాకులు కాల్చి, స్వీట్లు ప