పరిశ్రమల ఏర్పాటుతో షాబాద్కు కొత్తరూపు వచ్చిందని మాజీ మంత్రి, ఉమ్మడి రంగారెడ్డిజిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి అన్నారు. బుధవారం షాబాద్ మండల పరిధిలోని గొల్లూరుగూడ గ్రామంలో పట్నం రాజేందర్రెడ్డ
తెలంగాణ మాదిరిగా బీఆర్ఎస్తో దేశవ్యాప్తంగా తెలంగాణ పథకాల అమలుకు ముందుకు వెళ్తున్న సీఎం కేసీఆర్ వెన్నంటే అందరూ నిలబడాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి అన్నారు.
: అంబేద్కర్ రచించిన రాజ్యాంగం, హక్కులతోనే అన్ని వర్గాల అభివృద్ధి సాధ్యమవుతుందని, అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ పాలన కొనసాగుతున్నదని ఎమ్మెల్సీ డాక్టర్ పట్నం మహేందర్రెడ్డి, చేవెళ్ల ఎమ్మె
డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అందించిన రాజ్యాం గం మనందరికి గొప్ప వరమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. చేవెళ్ల మండలం కందవాడ అనుబంధ గ్రామమైన నారాయణ్దాస్గూడలో శనివారం ఆమె అంబేద్కర్ వ
తెలంగాణలో పల్లెప్రగతి పనులు ఎంతో బాగున్నాయని జమ్మూకశ్మీర్ ప్రజాప్రతినిధుల బృందం కితాబు ఇచ్చింది. బుధవారం రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సర్దార్నగర్ గ్రామాన్ని జమ్మూకశ్మీర్కు చెందిన 43 మంది జిల్ల�