అంబేద్కర్ గొప్ప దార్శనికుడని.. భారత రాజ్యాంగ వాస్తు శిల్పి అని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండల పరిధిలోని ఎతుబార్పల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని బుధవారం మాజీ ఎమ�
చేవెళ్ల సభలో అమిత్షా చేసిన ప్రసంగంలో కొత్తదనం ఏమీలేదని.. ఎప్పటిలాగే పచ్చి అబద్ధాలతో రాష్ట్ర సర్కార్పై బురదజల్లే ప్రయత్నం చేశారని చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్రెడ్డి అన్నారు. కనీసం చేవెళ్లకు ఏద�
జిల్లాలో రంజాన్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. పట్టణ ప్రాంతాల నుంచి మొదలుకొని గ్రామ స్థాయి వరకు ముస్లింలు వారి వారి స్థానిక ఈద్గాలు, దర్గాలు, మజీదుల్లో పెద్ద ఎత్తున ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ �
తుది శ్వాస వరకు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పరితపించిన మాజీ హోం, విద్యాశాఖ మంత్రి స్వర్గీయ పట్లోళ్ల ఇంద్రారెడ్డి సేవలు మరువలేనివని మంత్రి సబితారెడ్డి పేర్కొన్నారు. ఇంద్రారెడ్డి వర్ధంతి సందర్భంగా శనివారం
ప్రజా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం.. రైతు బంధు, రైతు బీమా పథకాలను అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ..’ అని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మంగళవారం వికారాబాద్ జిల్లా నవాబుపేట మండల కేంద్రం లింగంప�
తెలంగాణ రాష్ట్రం ఎడ్యుకేషన్ హబ్గా రూపాంతరం చెందిందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని చిన్నమంగళారం రెవెన్యూలోని వీరన్నవిఠల్ ఫంక్షన్హాల్లో మండల పరిధిలోని చిలుకూరు,
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. గురువారం శంకర్పల్లి మండలంలోని టంగటూరు గ్రామ శివారులోని మూసి వాగ�
‘తెలంగాణ పథకాలు దేశానికి పాఠాలుగా.. రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచింది..’ అని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మంగళవారం షాబాద్ జడ్పీటీసీ పట్నం అవినాశ్ రెడ్డి ఆధ్వర్యంలో షాబాద్ మండలంలోని మన్మర్రి గ
రైతురాజ్యమే సీఎం కేసీఆర్ ధ్యేయమని, మరోసారి బీఆర్ఎస్ను అధికారంలోకి తెచ్చేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధం కావాలని ఆ పార్టీ రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ ఎల్.రమణ పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శం.. రైతుల సంక్షేమానికి రాష్ట్ర సర్కార్ పెట్టపీట వేస్తున్నది.. రైతు బంధు, రైతుబీమా పథకాలతో అండగా నిలుస్తున్నది.. గీత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర సర్కార్ కృషి చేస్తున్న�
ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల భవితవ్యం పాలమూరు ప్రాజెక్టుపైనే ఆధారపడి ఉన్నదని చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్, ఎమ్మెల్సీ పట్నం మహేంద�
మహబూబ్నగర్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల భవితవ్యం పాలమూరు ప్రాజెక్టుపైనే ఆధారపడి ఉన్నదని చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్, ఎమ్మెల్సీ పట్నం మహేంద�