తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ హయాంలోనే పల్లెలు ప్రగతి సాధించాయని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. ఆదివారం మండలంలోని మహాలింగాపురంలో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించి, అనంతరం ఇంటింటి ప్రచారం చేశ�
ఎన్నికల ప్రచారంలో గులాబీ దండు కదం తొక్కుతున్నది. అభ్యర్థుల తరఫున బీఆర్ఎస్ శ్రేణులు ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేస్తున్నారు. తొమ్మిదేండ్ల కాలంలో సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను గడపగడప
సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మరోమారు బీఆర్ఎస్ పార్టీని అధిక మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శుక్రవారం చేవెళ్ల మండలంలోని ఊరెళ్ల, అనుబంధ గ్రామం మొండివాగు,
సీఎం కేసీఆర్తోనే రాష్ర్టాభివృద్ధి సాధ్యం. ఆయనకు దీటుగా కాంగ్రెస్ పార్టీలో ఎవ రూ లేరు. ఆ పార్టీ మాటలను ప్రజలు నమ్మి మోసపోవద్దు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ పథకాన్ని ప్రారంభించినా మహిళల పేరుతో నే ఆరంభిస్తున్
అరవై ఏండ్ల పాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలకు..వారంటీ లేదని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. ఆదివారం మండల పరిధిలోని నక్కలపల్లి, ఎతుబార్పల్లి, తోలుకట్టా గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహ�
‘ఎన్నికల ముందు అందరు మీ ఇండ్ల ముందుకు వస్తారు.. 60 ఏండ్లలో చేయని అభివృద్ధి ఇప్పుడు చేసి చూపెడుతామని ఎన్నో మాయ మాటలు చెబుతారు.. ప్రతిపక్షాల మాయ మాటలు నమ్మి గోసపడోద్దు’ అని ఎమ్మెల్యే, చేవెళ్ల బీఆర్ఎస్ ఎమ్మె
‘బీఆర్ఎస్కు కంచుకోటగా ఉన్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అభ్యర్థుల విజయం ఖాయమని మంత్రి పట్నం మహేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం చేవెళ్ల మండల కేంద్రంలోని కేజీఆర్ గార్డెన్లో బీఆర్ఎస్ పార్టీ విస్తృతస
గులాబీ దళం కదంతొక్కుతున్నది.. పల్లెపల్లెనా ప్రచారం జోరుగా సాగుతున్నది. మంగళవారం ఉమ్మడి జిల్లాలోని పలు గ్రామాలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు వెళ్లగా అపూర్వ స్వాగతం లభించింది. పటాకుల మోత, డప్పు చప్పు�
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో తెలంగాణ రా ష్ట్రం, రంగారెడ్డి జిల్లా నేడు పారిశ్రామిక ఖిల్లాగా మారిందని, దేశానికి ఆదర్శవంతమై నిలుస్తున్నదని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పట్నం మ
సబ్బండ వర్గాల సంక్షేమమే బీఆర్ఎస్ సర్కారు ధ్యేయమని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు.
సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు మంగళవారం బీఆర్ఎస్ పార్టీలో భారీగా చేరారు. కందుకూరు మండలంలోని కొత్తూరు, గఫూ�
క్రీడలు జాతీయ సమైక్యతాభావాన్ని పెంచుతాయని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండలంలోని పెద్దమంగళారం గ్రామంలో ఉన్న తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాల/కళాశాలలో మూడు రోజులపాటు జరుగనున్న జిల్లా స్థాయి గ�
చేవెళ్లలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి మంత్రి మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని యువతరం అలవర్చుకోవాలన్నారు.
దేశానికి పట్టుకొమ్మలు పల్లెలు.. పల్లెలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రం బాగుంటేనే దేశం బాగుంటుంది.. తెలంగాణ ప్రభుత్వం పల్లెల అభివృద్ధి కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నది.