సీఎం కేసీఆర్తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుందని చేవెళ్ల బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాలె యాదయ్య అన్నారు. శుక్రవారం షాబాద్ మండల పరిధిలోని కుమ్మరిగూడ, నరెడ్లగూడ, పోలారం, పోతుగల్, లక్ష్మారావుగూడ, వెంక�
బీఆర్ఎస్ సర్కార్ హయాంలోనే సకల జనుల సంక్షేమం సాధ్యమవుతున్నదని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. శుక్రవారం చేవెళ్లలోని కేజీఆర్ గార్డెన్లో నియోజకవర్గ మైనార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు
తెలంగాణ రాష్ర్టాభివృద్ధి సీఎం కేసీఆర్తోనే సాధ్యమని రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి అన్నారు. బుధవారం షాబాద్ మండలంలోని నాగరగూడ, తాళ్లపల్లి, రుద్రారం, నాగరకుంట, హైతాబాద్,
గతంలో 60ఏండ్లు పాలించి తెలంగాణకు ఏమీ చేయని నాయకులు, ఇప్పుడు ఏంజేస్తారని బీఆర్ఎస్ చేవెళ్ల అభ్యర్థి, ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శుక్రవారం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జడ్పీటీసీ పట్నం అవినాశ్రె
చేవెళ్ల నియోజకవర్గంలోని మొయినాబాద్ మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన రోడ్ షో జనసంద్రమైంది. గులాబీ శ్రేణులతోపాటు స్వచ్ఛందంగా వేలాది మంది ప్రజలు తరలివచ్చారు.
మొయినాబాద్కు నేడు మంత్రి కేటీఆర్ రానున్నారు. చేవెళ్ల బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కాలె యాదయ్యకు మద్దతుగా నిర్వహించనున్న రోడ్డు షోలో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. ఉదయం 11 గంటలకు మొయినాబాద్కు చేరు�
చేవెళ్ల నియోజకవర్గ ప్రజలు తనను మరోమారు ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి కొనసాగిస్తానని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మంగళవారం చేవెళ్ల మండలంలోని కౌకుంట్ల, నవలయపల్లి, వెంకన్నగూడ, హస్తేపూర్, అంతారం, కుమ్మెర,
కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే రాష్ట్రం చీకటి అవుతుందని, మళ్లీ పాతరోజులే వస్తాయని చేవెళ్ల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి కాలె యాదయ్య అన్నారు. శనివారం ఉదయం 8 గంటలకు చేవెళ్ల మండల పరిధిలోని ఆలూర్ గ్రామంలో సర�
ఓట్ల కోసం కాంగ్రెస్, బీజేపీ పార్టీలు చెప్పే కళ్లబొల్లి మాటలను తెలంగాణ ప్రజలు నమ్మే స్థితుల్లో లేరని చేవెళ్ల బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. సోమవారం షాబాద్ మండలంలోని చిన్నసోలీపేట్�
బీఆర్ఎస్తోనే యు వతకు మంచి భవిత అని, యువత అనుకుంటే దేనినైనా సాధించవచ్చని చేవెళ్ల ఎంపీ రం జిత్ రెడ్డి అన్నారు. ఆదివారం చేవెళ్ల మండలం ఇబ్రహీంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని బర్కల రాంరెడ్డి ఫాంహౌస్లో బీఆర
కొడంగల్ పట్టణానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ప్రముఖ న్యాయవాది చిట్లపల్లి
మధుసూదన్రెడ్డి బీఆర్ఎస్లో చేరగా గులాబీ కండువా కప్పి ఆహ్వానిస్తున్న మంత్రి మహేందర్రెడ్డి
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని చేవెళ్ల బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండల పరిధిలోని మోకిలా, మోకిలా తండాల్లో ఆదివారం రాత్రి ఎన్నికల ప్ర�
మైనార్టీల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ప్రత్యేక కృషి చేస్తున్నారని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యా దయ్య, బీఆర్ఎస్ పార్టీ చేవెళ్ల నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి పట్లోళ్ల కార్తీక్ రెడ్డి అన్నారు. శనివారం చేవె
చేవెళ్ల నియోజవర్గంలో బీఆర్ఎస్కు తిరుగు లేదు.. ప్రతి పక్షాలకు చోటు లేదని, సీఎం కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై గులాబీ గూటికి చేరడం మంచి నిర్ణయమని చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు గడ్డం రంజిత�
కర్ణాటకలో కాంగ్రెస్ మాయమాటలకు మోసపోయి ఓట్లు వేసినందుకు ఆ రాష్ట్రం అంధకారంగా మారిందని, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్కు ఓటు వేస్తే అంధకారం తప్పదని, అభివృద్ధి కావాలంటే కారుగుర్తుకు ఓటు వేయాలని ఎమ్మెల్య�