MLA Jagadish Reddy | ఎన్నికల్లో ఇచ్చిన ఆరు హామీలను అమలు చేయలేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress) అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతుందని బోడుప్పల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి, మాజీ మేయర్ సామల బుచ్చిరె�
శాననసభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ అసెంబ్లీలో ప్రకటించారు. ఈ సెషన్ పూర్తయ్యే వరకు సభ నుంచి జగదీశ్రెడ్డిని సస్పెండ్ చేస్తున్న�
అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి వ్యాఖ్యలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై అధికారపక్షం సుమారు నాలుగు గంటలపాటు తర్జన భర్జన పడింది. జగదీశ్రెడ్డి ప్రసంగంలో తప్పు దొర్లిందని, ఆయన వ్యాఖ్య�
అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాల గొంతు నొక్కవద్దని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి వేము ల ప్రశాంత్రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలక�
సభ నుంచి జగదీశ్రెడ్డి సస్పెన్షన్ ఏకపక్షమని, ప్రతిపక్ష సభ్యులకు కనీసం మా ట్లాడే అవకాశం గాని, వివరణ ఇచ్చే సమ యం గాని దక్కకపోవటం ఏమిటని, ఏకపక్షంగా నిర్ణయాలు ఎలా తీసుకుంటారని రాజకీయవర్గాలు విస్మయం వ్యక్తం
బీఆర్ఎస్ పార్టీ సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి సస్పెన్షన్పై ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని, అధికార పక్షం తమను కనీసం సంప్రదించలేదని ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ ఆక్షేపించారు.
MLA jagadish reddy | తెలంగాణ శాసనసభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిని సస్పెన్షన్ చేస్తూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విజయంజనేయ స్వామి దేవస్థానంలో నూతనంగా ఏర్పాటు చేసిన 12 అడుగుల ఆంజనేయస్వామి విగ్రహాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి సోమవారం ఆవిష్కరించారు.
కంప్యూటర్ పరిజ్ఞానంతో మెరుగైన జీవితం పెంపొందించుకోవచ్చని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. బ్రైట్ చైల్డ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా పరిషత్ బాలు�