దేశం గర్వించదగిన గొప్ప మహిళ సావిత్రి బాయి పూలే అని, ఆమె దేశంలోని ఎందరో మహిళలకు ఆదర్శంగా నిలిచారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్పై కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది దేశంలోనే ఇప్పటివరకు లేనటువంటి ఓ చెత్త కేసు అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి అన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి శనివారం లబ్ధిదారులకు కేటాయించారు. అందరి సమక్షం�
MLA Jagadish Reddy | తెలంగాణ రాష్ట్రంలోని నిరుపేదలకు సొంతింటి కల నెరవేర్చిన ఘనత కేసీఆర్దే అని సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు.
MLA Jagadish Reddy | రైతు భరోసాను ఎగ్గొట్టేందుకే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై ఏసీబీ కేసు నమోదు చేశారని కాంగ్రెస్ ప్రభుత్వంపై సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ధ్వజమెత్తారు.
MLA Jagadish Reddy | యేసుక్రీస్తు బోధనలు అందరికీ ఆదర్శనీయమని.. అందరి ప్రార్థనలు ఫలించి ప్రశాంతంగా జీవించాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు.
‘దామరచర్లలో ప్రారంభం చేసిన యాదాద్రి పవర్ ప్లాంట్, నల్లగొండలో ప్రారంభించిన మెడికల్ కళాశాల బీఆర్ఎస్ సర్కార్ నిధులతో చేపట్టినవే. మాజీ సీఎం కేసీఆర్ చలువతోనే ఈ రెండు ప్రాజెక్టులు రూపుదిద్దుకున్నాయ�
బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ సారథ్యంలో చేపట్టిన పనులకే ప్రారంభోత్సవాలు చేసి, తామే చేసినట్టు కాంగ్రెస్ నాయకులు గొప్పులు చెబుతున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి మండిపడ్డారు.
‘ఏడాది కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం అన్నింటా విఫలమైంది. రాష్ట్రంలో ఏడు వేల కోట్ల రూపాయల ఆదాయం తగ్గిందని ప్రతిపక్షమో, ఆర్థిక నిపుణులో, మేధావులో కాకుండా స్వయాన కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలే అంగీకరించారు’
MLA Jagadish Reddy | ఈ ఏడాది కాలంలో రేవంత్ ప్రభుత్వం సత్తా ఏంటో తెలిసిపోయింది.. కేవలం పోలీసులతో పాలన చేస్తున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ధ్వజమెత్తారు. ఎన్ని రోజులు ఈ నిర్బంధాలు.. ఎం�