రామన్నపేటలో జనావాసాల మధ్య తలపెట్టిన అదానీకి చెందిన అంబుజా సిమెంట్ కంపెనీ ఏర్పాటుపై నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.
రైతు భరోసా ఎకరాకు రూ. 7,500 చొప్పున ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని మ్యానిఫెస్టోలో పెట్టి అధికారంలోకి వచ్చి న కాంగ్రెస్ నేడు మాటమార్చుతున్నదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి మండిపడ్డారు.
నిరుద్యోగుల ఆందోళనలతో రగిలిపోతున్న హైదరాబాద్ అశోక్నగర్ మాదిరిగానే తెలంగాణ అంతటా అట్టుడుకుతున్నదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి తెలిపారు.
Jagadish Reddy | దసరా పండుగ వేళ మతసామరస్యం వెల్లివిరిసింది. సూర్యాపేట క్యాంపు కార్యాలయంలో మైనార్టీ సోదరులకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సామూహిక విందు ఇచ్చారు.
MLA Jagadish Reddy | కనకదుర్గమ్మకు జగదీష్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి పూజలు చేశారు. సూర్యాపేట (Suryapet) జిల్లా కేంద్రంలోని జేజే నగర్లో గల శ్రీ కనకదుర్గమ్మ(Kanakadurgamma) అమ్మవారి దేవాలయంలో శుక్రవారం మాజీమంత్రి, స్థానిక ఎమ్మెల్�
పుడమి తల్లి పూల శోభతో పులకరించింది. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలను ఒక చోట చేర్చి ఆడి పాడగా పల్లె, పట్నం హరివిల్లులా మారింది. సద్దుల బతుకమ్మ సంబరాలు గురువారం రాత్రి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంబురంగా జరి�
MLA Jagadish Reddy | మా సోషల్ మీడియా పిల్లలను చూస్తేనే నీవు వణికిపోతున్నావ్.. లాగు తడుస్తుంది. నీకు అప్పుడే కేసీఆర్ కావాలా..? అని సీఎం రేవంత్ రెడ్డిపై సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి నిప్పులు చెరిగా�
MLA Jagadish Reddy | మూసీ సుందరీకరణకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర ఉన్న ప్రణాళిక ఏంటో చెప్పాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు. మూసీ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రిది ఒక �
Jagadish Reddy | బీఆర్ఎస్(BRS) పుట్టిందే తెలంగాణ కోసం..కేసీఆర్ది నిర్మాణాత్మక ఆలోచన, కాంగ్రెస్ పార్టీది కూలగొట్టే అరాచక పాలన అని సూర్యాపేట మాజీ మంత్రి, సూర్యాపేట(Suryapet) ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(MLA Jagadish Reddy) అన్నారు.
Jagadish Reddy | జర్నలిస్టు చిలుకా ప్రవీణ్పై( journalist Chiluka Praveen) కాంగ్రెస్ గూండాలు దాడికి పాల్పడి తీవ్రంగా గాయపరిచారు. కాగా, కాంగ్రెస్ గుండాల దాడిలో గాయపడ్డ జర్నలిస్టు చిలుక ప్రవీణ్ను మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్య�
MLA Jagadish Reddy | ప్రజల జీవితాలతో అడుకుంటామంటే చూస్తూ ఊరుకోం. ప్రజల పక్షాన పోరాడేది బీఆర్ఎస్ (BRS party)మాత్రమేనని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(MLA Jagadish Reddy ) అన్నారు.
Jagadish Reddy | గత తొమ్మిది నెలలుగా రాష్ట్రంలో పరిపాలన పడకేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress ) రాష్ట్రా న్ని తిరోగమనంలో నడుపుతున్నదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్యెల్యే జగదీష్ రెడ్డి(MLA Jagadish Reddy) విమర్శించారు.