MLA Jagadish Reddy | కనకదుర్గమ్మకు జగదీష్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి పూజలు చేశారు. సూర్యాపేట (Suryapet) జిల్లా కేంద్రంలోని జేజే నగర్లో గల శ్రీ కనకదుర్గమ్మ(Kanakadurgamma) అమ్మవారి దేవాలయంలో శుక్రవారం మాజీమంత్రి, స్థానిక ఎమ్మెల్�
పుడమి తల్లి పూల శోభతో పులకరించింది. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలను ఒక చోట చేర్చి ఆడి పాడగా పల్లె, పట్నం హరివిల్లులా మారింది. సద్దుల బతుకమ్మ సంబరాలు గురువారం రాత్రి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంబురంగా జరి�
MLA Jagadish Reddy | మా సోషల్ మీడియా పిల్లలను చూస్తేనే నీవు వణికిపోతున్నావ్.. లాగు తడుస్తుంది. నీకు అప్పుడే కేసీఆర్ కావాలా..? అని సీఎం రేవంత్ రెడ్డిపై సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి నిప్పులు చెరిగా�
MLA Jagadish Reddy | మూసీ సుందరీకరణకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర ఉన్న ప్రణాళిక ఏంటో చెప్పాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు. మూసీ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రిది ఒక �
Jagadish Reddy | బీఆర్ఎస్(BRS) పుట్టిందే తెలంగాణ కోసం..కేసీఆర్ది నిర్మాణాత్మక ఆలోచన, కాంగ్రెస్ పార్టీది కూలగొట్టే అరాచక పాలన అని సూర్యాపేట మాజీ మంత్రి, సూర్యాపేట(Suryapet) ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(MLA Jagadish Reddy) అన్నారు.
Jagadish Reddy | జర్నలిస్టు చిలుకా ప్రవీణ్పై( journalist Chiluka Praveen) కాంగ్రెస్ గూండాలు దాడికి పాల్పడి తీవ్రంగా గాయపరిచారు. కాగా, కాంగ్రెస్ గుండాల దాడిలో గాయపడ్డ జర్నలిస్టు చిలుక ప్రవీణ్ను మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్య�
MLA Jagadish Reddy | ప్రజల జీవితాలతో అడుకుంటామంటే చూస్తూ ఊరుకోం. ప్రజల పక్షాన పోరాడేది బీఆర్ఎస్ (BRS party)మాత్రమేనని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(MLA Jagadish Reddy ) అన్నారు.
Jagadish Reddy | గత తొమ్మిది నెలలుగా రాష్ట్రంలో పరిపాలన పడకేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress ) రాష్ట్రా న్ని తిరోగమనంలో నడుపుతున్నదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్యెల్యే జగదీష్ రెడ్డి(MLA Jagadish Reddy) విమర్శించారు.
BRS Leaders | రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై ఆ పార్టీ నేతలు డీజీపీ జితేందర్కు ఫిర్యాదు చేశారు. డీజీపీని కలిసిన వారిలో బీఆర్ఎస్ నేతలు వేముల ప్రశాంత్ రెడ్డి, జగద�
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ప్రశ్నించే గొంతులను లేకుండా చేయాలని కంకణం కట్టుకున్నట్టు తెలుస్తున్నది. ప్రతిపక్ష నేతలపై వరుసగా జరుగుతున్న దాడులు రాష్ట్రంలో శాంతిభద్రతలు పడకేసి�
Jagadish Reddy | : పరిపాలన, వరదల(Floods) విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) పూర్తిగా విఫలమైందని సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీమంత్రి జగదీష్ రెడ్డి(MLA Jagadish Reddy) ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
వాతావరణశాఖ హెచ్చరించినా ప్రజలను ముందస్తుగా అలర్ట్ చేయడంలో, సహాయం అందించడంలో రేవంత్రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు.
అనుకోని విపత్తు రాష్ర్టాన్ని అల్లకల్లోలం చేసిందని, రాజకీయాలకు అతీతంగా ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు సూచించారు.