MLA Jagadish Reddy | తెలంగాణలో ఇకపై ప్రభుత్వం నిర్మించబోయే విద్యుత్తు ప్రాజెక్టులను అదానీకి ఇచ్చే కుట్రలో భాగంగానే ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీహెచ్ఈఎల్పై కాంగ్రెస్ నేతలు నిందలు వేస్తున్నారని మాజీ మంత్రి జగదీశ్�
వ్యవసాయంపై ఒక మంత్రికీ అవగాహనలేదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జీ జగదీశ్రెడ్డి విమర్శించారు. ఆంధ్రా బాసుల మోచేతి నీళ్లు తాగి న వీళ్లకు తెలంగాణ గురించి ఏం తెలుసని నిలదీశారు.
MLA Jagadish Reddy | పార్టీ ఫిరాయింపుల చట్టం తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ.. కానీ ఇవాళ్నేమో సిగ్గు లేకుండా సీఎం రేవంత్ రెడ్డి ఇంటింటికి వెళ్లి కండువాలు కప్పుతున్నాడని సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి మ�
MLA Jagadish Reddy | సింగరేణి బొగ్గు గనులను వేలం వేయడం అనేది.. సింగరేణికి ఉరి వేయడమే అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి కమిషన్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నదని విద్యుత్తుశాఖ మాజీమంత్రి జగదీశ్రెడ్డి ఆరోపించారు. తమ వాదన వినకుండా, పూర్తిస్థాయిలో విచారించకుండానే ఓ నిర్ణయానికి ఎలా వచ్చేస్త�
తెలంగాణకు నష్టం వాటిల్లే పనిని కేసీఆర్ ఎన్నడూ చేయరని విద్యుత్తుశాఖ మంత్రి మాజీ మంత్రి జగదీశ్రెడ్డి స్పష్టంచేశారు. సబ్ క్రిటికల్కు, సూపర్క్రిటికల్కు తేడా తెలియనివాళ్లు కూడా తమపై నిందలేస్తే ఎలా స�
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ కాంగ్రెస్ అధికారంలో ఉన్నదని విర్రవీగుతూ సూర్యాపేటలో కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర్రెడ్డి రాక్షస పాలనను సాగిస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి ఆ�
Jagadish Reddy | కాంగ్రెస్ ప్రభుత్వం9Congress government) తన చేతగానితనాన్ని కప్పిపుచ్చుకుంటూ కమీషన్ల ఏర్పాటు పేరుతో డ్రామాలు చేస్తున్నదని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(MLA Jagadish Reddy) మండిపడ్డారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ సరళిలో బీఆర్ఎస్ ట్రెండ్ స్పష్టంగా కనిపించింది. గ్రామీణ ప్రాంతాలతోపాటు పట్టణ ప్రాంతాల్లో సైతం బీఆర్ఎస్ ప్రభావం వెల్లడైంది.