‘అసెంబ్లీ ఎన్నికల్లో అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఇంతవరకూ ఏ ఒక్కటీ అమలు చేయలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటు వేసి మళ్లీ మోసపోవద్దు’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రె�
Jagadish Reddy | నల్లగొండ , ఖమ్మం , వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఏనుగుల రాకేష్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్
మాయ మాటలు, నెరవేర్చలేని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అనతి కాలంలోనే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నదని, అన్ని రంగాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్య�
ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. అర్వపల్లి మండలం తిమ్మాపురంలో బుధవారం బీఆర్ఎస్ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి �
ఖమ్మం - వరంగల్ - నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గం ఆవిర్భవించిన నాటి నుంచి నాలుగు సార్లు ఎన్నికలు జరుగగా.. అన్ని సార్లూ బీఆర్ఎస్ అభ్యర్థులే గెలిచారని, ఈసారి కూడా గులాబీ జెండా ఎగుర వేసేందుకు
కాంగ్రెస్ సర్కార్ రైతు భరోసా ఇచ్చినట్టు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి ప్రకటించారు. బీఆర్ఎస్ నల్లగొండ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డిని గ�
MLA Jagadish Reddy | రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ నానాటికి పడిపోతోంది.. ముఖ్యమంత్రిని చూస్తే జాలేస్తోంది అని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. నాలుగు నెలల్లోనే ఇంత ఘోరంగా విఫలమైన ముఖ్యమంత్రిని ఎప్�
MLA Jagadish Reddy | అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్(Congress) పార్టీకి ప్రజలు ఓటుతోనే (Parliament elections) బుద్ధి చెబుతారని సూర్యాపేట(Suryapet) ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(MLA Jagadish Reddy) అన్నారు.
Suryapet | రెండు పంటలకు నీళ్లిచ్చిన భగీరథులు కేసీఆర్, మీరే అంటూ పలువురు మహిళలు సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డితో(MLA Jagadish Reddy) జరిగిన మహిళల సంభాషణ ఆలోచనలను రేకిత్తించింది.
తెలంగాణ మాండలికాన్ని సరిగ్గా అర్థం చేసుకోని ఈసీ 48 గంటలపాటు ప్రచారం చేయకుండా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై నిషేధం విధించడంపై మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి విస్మయం వ్యక్తంచేశారు. ఫేక్ వ�