‘దామరచర్లలో ప్రారంభం చేసిన యాదాద్రి పవర్ ప్లాంట్, నల్లగొండలో ప్రారంభించిన మెడికల్ కళాశాల బీఆర్ఎస్ సర్కార్ నిధులతో చేపట్టినవే. మాజీ సీఎం కేసీఆర్ చలువతోనే ఈ రెండు ప్రాజెక్టులు రూపుదిద్దుకున్నాయ�
బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ సారథ్యంలో చేపట్టిన పనులకే ప్రారంభోత్సవాలు చేసి, తామే చేసినట్టు కాంగ్రెస్ నాయకులు గొప్పులు చెబుతున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి మండిపడ్డారు.
‘ఏడాది కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం అన్నింటా విఫలమైంది. రాష్ట్రంలో ఏడు వేల కోట్ల రూపాయల ఆదాయం తగ్గిందని ప్రతిపక్షమో, ఆర్థిక నిపుణులో, మేధావులో కాకుండా స్వయాన కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలే అంగీకరించారు’
MLA Jagadish Reddy | ఈ ఏడాది కాలంలో రేవంత్ ప్రభుత్వం సత్తా ఏంటో తెలిసిపోయింది.. కేవలం పోలీసులతో పాలన చేస్తున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ధ్వజమెత్తారు. ఎన్ని రోజులు ఈ నిర్బంధాలు.. ఎం�
అసాధ్యమనుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన ఉద్యమ నేత, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ త్యాగాలను, పోరాట వ్యూహాలను, నాయకత్వ పటిమను చరిత్రలో చిరస్థాయిగా నిలుపడమే లక్ష్యంగా శుక్రవారం జిల్లా కేంద్రాల్లో బీఆర్�
కేసీఆర్ దీక్షా, పట్టుదల వల్లనే తెలంగాణ రాష్ట్రం నేడు ప్రపంచ పటంలో నిలిచిందని, దీనికి కేసీఆర్ తప్ప ఏ ఒక్కరూ కారణం కాదని మాజీ మంత్రి, సూర్యాపేట శాసన సభ్యుడు గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్�
రేవంత్రెడ్డి అల్లుడికి చెందిన మ్యాక్స్ బీన్ కంపెనీ విస్తరణ కోసమే కొండగల్లో రైతుల భూములు లాక్కుంటున్నారని, తన అల్లుడి కోసమే ముఖ్యమంత్రి భూదందాకు తెరలేపారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆ
MLA Jagadish Reddy | రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, రాష్ట్ర ఆదాయం(State revenue) తగ్గిందన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(MLA Jagadish Reddy )స్పందించారు.
MLA Jagadish Reddy | ప్రజల సొమ్ముతో నిర్మించిన రాష్ట్రంలోని రోడ్లన్నీ ప్రైవేటీకరణ చేసి బడా కాంట్రాక్టర్లకు అప్పజెప్పేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. దీనిని ప్రతి ఒక్కరు అడ్డుకోవాలని ఎమ్మెల్యే జగదీష్ రెడ్�
MLA Jagadish Reddy | రాష్ట్రంలో పత్తి రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని.. వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కోరారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కలె�