Nallagonda | ‘దండం పెట్టి చెప్తున్నా.. నేను కాంగ్రెస్ కార్యకర్తనే.. ఓ రైతుగా నా బాధ చెప్తున్న. నాకు రుణమాఫీ కాలె. రైతుబంధు ఇంకా అందలే. మాకు కేసీఆర్ ఉన్నప్పుడు ఎనిమిది టర్మ్లు పుష్కలంగా నీళ్లొచ్చినయ్. పంటలు మంచి
‘దండం పెట్టి అడుగుతున్నా.. పంటలకు నీళ్లియ్యండి. ఇప్పటికే సగం పంటలు ఎండినయ్.. ఇప్పుడు నీళ్లిచ్చినా మిగతా సగం పంటలనైనా కాపాడుకోవచ్చు’ అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి ప్రభుత్వానికి విజ్
కాంగ్రెస్ ప్రభుత్వం ఆదరాబాదరగా ఎస్ఎల్బీసీ టన్నెల్ చేపట్టడంతోనే కుప్పకూలిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ధ్వజమెత్తారు. సొరంగంలో 8 మంది కార్మికులు చిక్కుకొని ఆరు రోజులై నా ప్రభుత్వ�
ఈ శివరాత్రి నుంచైనా పాలకుల్లో మార్పు రావాలని, ఇకనైనా ఈ ప్రభుత్వం ఐక్యతతో, అవగాహన పెంచుకొని అభివృద్ధి పాలన సాగించాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు.
పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని, రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి కనీసం 20శాతం నిధులు కేటాయించేలా అసెంబ్లీలో చర్చించాలని కోరుతూ మంగళవారం స్థానిక క్యాం�
‘ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలి మూడు రోజులు దాటింది. ఎనిమిది మంది కార్మికులు ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. కానీ, సీఎం రేవంత్రెడ్డి మానవత్వం మరిచి, శ్రమజీవుల ప్రాణాలను గాలికొదిలి ఎన్నికల ప్రచ�
‘తెలంగాణను ఎండబెట్టి ఏపీకి నీళ్లిస్తరా? మన రాష్ట్ర వాటాగా దాచిపెట్టుకున్న కృష్ణా నీటిని ఏపీ అక్రమంగా తరలిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చోద్యం చూస్తున్నది?’ అంటూ మాజీ మంత్రి జగదీశ్రెడ్డి ఆగ్రహం వ్
‘దశాబ్దాల తరబడి వెనుకవేయబడడంతో మెజారిటీ ప్రజలు ఒక్కపూట భోజనం చేసి జీవించడానికి నానా అవస్థలు పడ్డ తెలంగాణ ప్రాంతానికి దేశంలోనే గుర్తింపు తెచ్చింది కేసీఆరే. వెలుగులు తెచ్చింది కేసీఆరే. పద్నాలుగేండ్లపా�
ప్రజలు నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపిస్తే సీఎం రేవంత్రెడ్డి వారి ఆశలను వమ్ముచేశారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి విమర్శించారు.
విషయ పరిజ్ఞానం లేని వ్యక్తి రాషా్ర్టనికి సీఎం కావడం తెలంగాణ ప్రజలకు శాపమని మాజీ మంత్రి, ఎమ్మేల్యే గుంతకండ్ల జగీదీశ్ రెడ్డి అన్నారు. తెలంగాణ జాతిపిత, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా నిర్వహ�
KCR Birthday | తెలంగాణ జాతిపిత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా నిర్వహిస్తున్న వాలీబాల్ టోర్నమెంట్ను ఉస్మానియా యూనివర్సిటీలో శనివారం ప్రారంభించారు.
Jagadish Reddy | రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ(Congress) ఎన్నో అలవిగాని హామీలను ఇచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి(MLA Jagadish Reddy )అన్నారు.
ఇచ్చిన హామీలే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉరితాళ్లుగా మారుతాయని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి హెచ్చరించారు. 100 రోజుల్లో అమలు చేస్తామన్న 420 హామీలను 420 రోజులైనా అమలు చేయలేకపోయిందని విమర్శించారు.