పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు చేసే కఠిన ఉపవాసాలు ఫలించాలని, ఆ అల్లా ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను ప్రస్తుత అసెంబ్లీలో ప్రస్తావించి పరిష్కారానికి కృషి చేయాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డిని ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నాయకులు కోరారు.
ప్రతి తెలంగాణ బిడ్డకు గుండె ధైర్యం గులాబీ జెండానే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘంటాపథంగా చెప్పారు. గులాబీ జెండా ఎగిరి 24 ఏండ్లు నిండి వచ్చే నెల 27న 25వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్నామని చెప�
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా పథకాలు అమలు చేయకపోవడంతో ప్రజలు రేవంత్రెడ్డి పాలనను ఛీ కొడుతున్నారని మాజీ మంత్రి, సుర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. కొండమల్లేపల్
అసెంబ్లీ వేదికగా మాజీ మంత్రి జగదీశ్రెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక దాటవేత చర్యగా సస్పెన్షన్ చేయ డం దుర్మార్గమని, ఇంకెన్నాళ్లీ నియంతృత్వ పాలన అని బీఆర్ఎస్ నాయకులు ఫైర్ అయ్యారు.
మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిని కుట్రపూరితంగానే ప్రభుత్వం సస్పెండ్ చేసిందని, ప్రజా సమస్యలపై నిలదీస్తారనే భయంతోనే అసెంబ్లీ నుంచి బయటికి పంపించిందని ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి అన్నార�
మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తాలో బీఆర్ఎస్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఇరువైపులా పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు కలగజేసుకుని బీఆర్ఎస్ నాయకులను పక్కకు తప్పించారు
మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డిని అకారణంగా అసెంబ్లీ నుంచి సస్పెన్షన్ చేయడం పట్ల ఉమ్మడి జిల్లాలో వరుసగా రెండో రోజు నిరసనలు వెల్లువెత్తాయి.
BRS Party | ప్రజా సమస్యలపై గళమెత్తుతున్న బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీశ్రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసిందని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతిపై అసెంబ్లీలో ప్రశ్నిస్తారనే భయంతోనే మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్రెడ్డిని అమానుషంగా సస్పెండ్ చేయడం దుర్మార్గమని మాజీ మేయర్ మేకల కావ్య విమర్శించారు.