ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చరిత్ర 2004తోనే ముగిసిందని మాజీ మంత్రి జీ జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న జగదీశ్రెడ్డి.. టీడీపీ మహానాడులో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఖండి
రమావత్ కనిలాల్ నాయక్ ప్రభుత్వ ఉద్యోగిగా, ప్రజాప్రతినిధిగా ఎనలేని సేవలు చేశారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. దేవరకొండ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ�
MLA Jagadish Reddy | ముమ్మాటికీ తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీనే విలన్ అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ధ్వజమెత్తారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన మేడే వేడుకల్లో ఎమ్మెల్య
ధాన్యం కొంటలేరని కడుపు మండిన రైతులు రోడ్డుపై వడ్లను తగలబెట్టారు. పంటలు కోసి 45 రోజులైనా.. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 20 రోజులవుతున్నా ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం గుర్ర�
రాజకీయ పార్టీలకు అతీతంగా ఇప్పుడు అందరి దృష్టి ఈ నెల 27న వరంగల్లో జరుగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభపైనే కేంద్రీకృతమైందనడంలో సందేహం లేదు. ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా గత పక్షం రోజులుగా ఎక్కడ చూ
BRS Party | ఈనెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో జరగనున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ విజయవంతం కావాలని సూర్యాపేటకు చెందిన విశ్రాంత ఉద్యోగి విరాళం అందజేశారు.
‘కొంతమంది పనికిమాలినోళ్లు కేసీఆర్ కనిపిస్తలేరని అంటున్నారు.. అలాంటోళ్లు రైతుల వద్దకు వెళ్లి అడిగితే పంట పొలాలు, వడ్ల గింజల్లో కేసీఆర్ను చూపిస్తారు’ అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి
వరంగల్ జిల్లా వేదికగా జరుగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ చరిత్రను తిరగరాయబోతుందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. నేడు అన్ని రంగాల నోట కేసీఆర్ మాటే వినిపిస్తున్నదని, �
ఈ నెల 27న వరంగల్ నగరంలో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ప్రజలు పండుగలా తరలివచ్చేందుకు సిద్ధమవుతున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అ�
‘తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఎన్నికల ముందు చేసిన హెచ్చరికలు ఒక్కొక్కటిగా నిజమవుతున్నాయి. అందులో భాగంగా ఢిల్లీకి నిధులు పంపిస్తున్న కాంగ్రెస్ ప్రభు త్వం, ఆంధ్రాకు నీళ్లను యథేచ్ఛగా పారిస్తున్నది’ అని బీ