MLA Jagadish Reddy : బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శిగ వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో రూపొందించిన 2026 సంవత్సరం క్యాలెండర్ను సూర్యాపేట ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి (MLA Jagadish Reddy) ఆవిష్కరిం
‘బీఆర్ఎస్ కార్యకర్త కాలిగోటికి కూడా సరిపోని రేవంత్రెడ్డికి ఎలాంటి స్థాయీ లేదు. రెండేండ్లుగా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నడు. ఆయన నోటికన్నా మురుగు కాలువే నయమని జనం అసహ్యించుకుంటున్నరు.
రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికల తర్వాత కారు స్పీడుకు కాంగ్రెస్ ఖతమవుతుందని, మరో 20 ఏండ్లు ఆ పార్టీ కనుమరుగు కావడం ఖాయమని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి ధీమా వ్యక్తంచేశారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎన్నికల అధికారులు, పోలీసులే కాంగ్రెస్ కార్యకర్తల్లా అవతారమెత్తి స్థానిక ఎన్నికలు నిర్వహిస్తున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు జగదీశ్రెడ్డి ధ్వజమెత్తారు.
MLA Jagadish Reddy : తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అరాచకాలు వెలుగులోకి వస్తున్నాయి. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం చిన్నకాపర్తి (Chinna Kaparthi) గ్రామంలోని ఓ డ్రైనేజీ కాల్వలో పోలైన బ్యాలెట్ పేపర్ ఓట్లు లభ్యమయ�
‘గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అలవికాని హామీలతో ఓట్లు వేయించుకొని నిలువునా ముంచుతున్న కాంగ్రెస్ ఓ ఢోకాబాజీ. కాంగ్రెస్ బోగస్.. బ్రోకర్ మాటలు మాట్లాడుతోందని ప్రజలు గుర్తించారు’ అని మాజీ మంత్రి, సూర్య�
రాష్ట్ర మంత్రులకు స్పృహ లేకుండా పోయిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి మండిపడ్డారు. ఇటీవల ఓ మంత్రి వాటర్లో నీళ్లు కలుపుకొని అని మాట్లాడితే.. మరికొందరు కమీషన్లు పంచుకునే పనిలో బిజీగా ఉన్నారని దుయ
పంచాయతీ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీలో చేరికలు జోరుగా సాగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం ముద్విన్ గ్రామంలోని బీజేపీకి చెందిన 60 మంది నాయకులు, కార్యకర్తలతోపాటు బీఎస్పీ మండల నాయకుడు మహేశ్ త