ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ తక్షణం చర్యలు తీసుకోవాల్సిందేనని, అనర్హత వేటుకు సంబంధించి ప్రత్యక్ష విచారణ చేపట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం డిమాండ్ చేసింది.
స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలు, నాయకులు సిద్ధంగా ఉండాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి పిలుపునిచ్చారు. సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని ఆత్మకూర్.ఎస్ మండలం రామన్నగూడెం గ్రామాని�
BRS Party | రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీల నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి భారీగా వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా సూర్యాపేట నియోజకవర్గంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి బీఆర్ఎస్లో భారీగా చేరారు.
‘ప్రజలు తీవ్రంగా అసహించుకునే పార్టీలోకి మారి పరువు పోగొట్టుకుంటూ.. పదవి ఉంటుందో పోతుందోననే భయంతో నోటికొచ్చిన అబద్ధాలతో దింపుడు కల్లం ఆశలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్నారు.
పార్టీ మారి పరువు పోగొట్టుకుని, పదవి పోతుందనే భయంతో దింపుడు కల్లం ఆశతో ఫిరాయింపు ఎ మ్మెల్యేలు ఉన్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి విమర్శించారు.
ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం సీఎం రేవంత్రెడ్డికి చేతకావడం లేదని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి ఆరోపించారు. లక్షల కోట్ల అప్పులు చేస్తూ, కుప్పలుగా కమీషన్లు దండుకుంటున్న రేవంత్రెడ్డి ప్రజలను పక్కదారి పట
ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతకాక, లక్షల కోట్ల అప్పులు చేస్తూ..కుప్పలుగా కమీషన్లు దండుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రజలను పక్కదోవ పట్టించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నడని మాజీ మం�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఎప్పటికైనా బీజేపీలోకి వెళ్లేవారేనని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి అన్నారు.
MLA Jagadish Reddy | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాటలు రైతులను మరింత రెచ్చగొట్టేలా ఉన్నాయని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క రంగం సరిగా లేదు.. సీఎం సమీక్షలు నిర్వహించడమే
MLA Jagadish Reddy | అసెంబ్లీ సమావేశంలో తమ సమస్యలను లేవనెత్తాలని ప్రజలు బీఆర్ఎస్ తలుపు తడుతున్నారు అని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి తెలిపారు. తప్పకుండా ప్రజా సమస్యలను అసెంబ్లీలో లెవనేత్తి ప్రభుత్�
చిన్నారులు, యువత క్రికెట్లో రాణించాలి, ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీ సూర్యాపేటకు రావడం అభినందనీయమని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు.