వందరోజుల పాలనను రెఫరెండంగా చూపించి ప్రభుత్వం మనల్ని మోసం చేసే అవకాశం ఉన్నదని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు. కాంగ్రెస్కు ఓటేస్తే మోసపోతామని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
పాడి రైతులకు 45 రోజుల పెండింగ్ బిల్లులు రూ.80 కోట్లను తక్షణమే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 15 రోజులకు ఒకసారి బి
అబద్దపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంతోనే కరువు వచ్చిందని, కరెంట్ కష్టాలు ప్రారంభమయ్యాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. ఆదివారం నిజాంపేటలోని రేణుకా ఫంక్�
అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కొంతమంది నాయకులను కొన్నా.. తెలంగాణ ఉద్యమకారులు, బీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజలను కొనలేదు. కష్టకాలంలో బీఆర్ఎస్కు ద్రోహం చేసినోళ్లు కన్నతల్లికి ద్రోహం చేసినట్టే.
Harish rao | బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటయ్యాయన్న ప్రచారంలో నిజం లేదని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీమంత్రి హరీశ్రావు స్పష్టంచేశారు. అదే నిజమైతే కవిత ఎందుకు అరెస్ట్ అయ్యేవారని ప్రశ్నించారు. తమతో కలిసి రాలేదనే కవి�
బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థిగా వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పిలుపునిచ్చారు. మంగళవారం మెదక్ జిల్లా కేంద్రంలోని వైస్రాయ్ గార్డెన్స్�
రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉన్నదని, అకాల వర్షాలతో ఓ వైపు రైతులు తీవ్రంగా నష్టపోతే, మరోవైపు పంట రుణాలు చెల్లించాలంటూ బ్యాంకర్లు నోటీసులు పంపిస్తున్నారని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీమంత్రి హరీ�
డాక్టర్ సాబ్ సేవలు మరువలేనివని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. మండలంలోని వడ్డెకొత్తపల్లి గ్రామంలో ఆదివారం మాజీ ఎమ్మెల్యే సుధాకర్ రావు సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సుధాకర్రావు చిత్�
ఢిల్లీ మద్యం పాలసీ కేసుపై సీఎం రేవంత్రెడ్డి తీరు బీజేపీకి బీ-టీమ్ లీడర్లా ఉన్నదని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్రా వు ఆరోపించారు. ఆయన వ్యవహార శైలి కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ తీరుకు వ్యతిరేకంగ
Harish Rao | అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున పంట నష్టపరిహారం చెల్లించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
MLA Harish Rao | రాష్ట్రంలోని పలు జిల్లాలో కురిసిన వడగళ్ల వర్షం వల్ల నష్టపోయిన బాధితులకు అండగా నిలవాలని మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులను ఆదేశించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి చేస్తున్న రాజకీయ కుట్ర అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు మండిపడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహణకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. డీఎస్సీ పరీక్షల కంటే ముందుగానే టెట్ నిర్వహించాలని నిర్ణయించింది.