ఎంతో రాజకీయ భవిష్యత్ ఉన్న కంటోన్మెంట్ యువ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందడం బాధాకరమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు.
పొద్దుతిరుగుడు సాగుచేసిన రైతులకు మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు శుభవార్త చెప్పారు. పొద్దుతిరుగుడు రైతులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రైతులు బయట మార్కెట్లో పొద్దుతిరుగుడు పంట అమ్ముకొని నష్టపో�
సిద్దిపేట జిల్లా కేంద్రం ముస్తాబాద్ చౌరస్తాలోని 220/132 కేవీ విద్యుత్ సబ్స్టేషన్లో పేలిన 100 ఎంవీఏ ట్రాన్స్ఫార్మర్ నుంచి గురువారం రాత్రి వరకు సైతం చిన్న మంటలతోపాటు పొగ వస్తూనే ఉన్నది. ఫైరింజన్తో రోజం�
2024-25 సంవత్సరానికి సిద్దిపేట మున్సిపాలిటీకి రూ.98.51 కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టారు. గురువారం పట్టణ పురపాలక సంఘం కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ కడవేర్గు మంజులారాజనర్సు అధ్యక్షతన జరిగిన వార్షిక బడ్జె
పొద్దుతిరుగుడు పంట కొనుగోళ్లు ప్రారంభించాలని మాజీ మంత్రి హరీశ్రావు చేసిన విజ్ఞప్తికి వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు స్పందించారు. కొనుగోలుకు వెంటనే చర్యలు చేపట్టాలని మార్క్ఫెడ్ అధికారుల�
భవిష్యత్ అంతా కంప్యూటర్దేనని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేట ప్రభుత్వ బాలికల పాఠశాలను కార్పొరేట్కు తలదన్నే రీతిలో అభివృద్ధి చేశామన్నారు. బుధవారం సిద్దిపేట జి�
సిద్దిపేట, దుబ్బాక పట్టణాలు బుధవారం రాత్రి నుంచి గంటలపాటు అంధకారంలోకి వెళ్లాయి. సిద్దిపేట పట్టణంలోని ముస్తాబాద్ చౌరస్తా వద్ద ఉన్న 220 కేవీ విద్యుత్ సబ్స్టేషన్లో బుధవారం రాత్రి 7గంటల ప్రాంతంలో భారీ అగ�
Harish Rao | అబద్దాలను ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరిస్తూ కాలయాపన చేస్తున్నదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు మండిపడ్డారు. షాద్నగర్ మాజీ ఎ�
తెలంగాణ కోసం ఏనాడూ ఉద్యమం చేయని వ్యక్తి, ఏనాడూ తెలంగాణ అమరవీరుల స్థూపం దగ్గర ఒక పువ్వు పెట్టని వ్యక్తి, శ్రద్ధాంజలి ఘటించని వ్యక్తి, ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన వ్యక్తి ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్�
నినాదాలతో హోరెత్తిన పల్లెలు, పట్టణాలు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా సోమవారం ఛత్రపతి శివాజీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు శివాజీ చిత్రపటాలు, విగ్రహాలకు పూలమాల వేస�
విద్యతో ఏదైనా సాధించవచ్చని, నేటి ప్రపంచంలో విద్యకు ఎంతో ప్రాముఖ్యత ఉందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బంధంకొమ్ము కాలనీలో ఎర్ల్ల