‘ఇది పూర్తిగా అవాస్తవం. నేను ఇరిగేషన్ మంత్రిగా బాధ్యతలు చేపట్టేనాటికి ఈ ప్రాజెక్ట్ పూర్తి కాలేదు. 2014 వరకు అయిన పనుల విలువ కేవలం రూ. 106 కోట్లు మాత్రమే. మేం వచ్చాక ఈ ప్రాజెక్ట్ కోసం రూ.775 కోట్లు ఖర్చు చేశాం. మ�
శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించకుండా ప్రభుత్వం మె డలు వచ్చి వెనక్కి తగ్గేలా చేయడంలో బీఆర్ఎస్ విజయం సాధించిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నార
నీటిపారుదల రంగంపై శుక్రవారం శ్వేతపత్రం విడుదల చేస్తామంటూ హడావుడి చేసిన ప్రభుత్వం.. చివరికి తానే ‘తెల్ల’మొఖం వేసింది. అవకాశం ఉన్నా.. సమయం ఉన్నా.. చర్చ జరుపకుండానే యూటర్న్ తీసుకున్నది.
కాళేశ్వరం ప్రాజెక్టు దండుగ అన్న రు.. ఒక్క ఎకరాకు సాగునీరు అందలేదన్న రు.. రైతులకు ప్రయోజనమే కలగలేదన్నరు.. తీరా ఇప్పుడు ఆ నీళ్లనే రైతుల పొలాల్లోకి పారిస్తున్నదీ కాంగ్రెస్ సర్కారు. ప్రాజెక్టు వృథా అని ఏ నోట అ
మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు కృషితో సిద్దిపేట నియోజకవర్గం విద్యారంగంలో విరాజిల్లుతున్నది. ఇప్పటికే ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాల గత ప్రభుత్వంలో హరీశ్రావు చొరవతో నాట్కో సౌజన్యంతో డిజిటల్ బోధన, కం�
సిద్దిపేటలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు వెటర్నరీ కళాశాలను మంజూరు చేస్తే దానిని కొడంగల్కు తరలించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చూస్తున్నారని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీఆర్ఎస్ యువజన, �
బుధవారం ఉదయం 10 గంటల 5 నిముషాలకు శాసనసభ ప్రారంభమైంది. సభ్యుల సంఖ్య చాలా తక్కువగా ఉండటంతో బీఆర్ఎస్ సభ్యుడు హరీశ్రావు లేచి.. కోరం లేదని, సభను ఎలా నడుపుతారని స్పీకర్ను ప్రశ్నించారు. తమ పార్టీ సభ్యులతో కలిస�
‘కేసీఆర్ అధికారం కోల్పోయి మానసికంగా కుంగిపోయాడు.. తుంటికీలు శస్త్రచికిత్స తర్వాత శారీరకంగా కూడా బలహీనుడయ్యాడు.. ఇక కేసీఆర్ పని అయిపోయినట్టే..’ ఇలా ఎన్నో కామెంట్లు, ఎన్నో అనుమానాలు.
కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించబోమని కాంగ్రెస్ తీర్మానం చేయడం తెలంగాణ ప్రజలు, కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ సాధించిన విజయమని మాజీ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు.
తెలంగాణ శాసనసభలో సోమవారం అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ప్రతిపక్ష పార్టీ తరఫున శాసనసభలో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్(కేఆర్ఎంబీ) తీర్మానంపై జరిగిన చర్చలో బీఆర్ఎస్ తరఫున మాట్లాడిన మాజీ మంత్రి హర
అధికారంలోకి వస్తే ఆడబిడ్డల పెండ్లికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద లబ్ధిదారులకు లక్షా నూట పదహారు రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పి, అధికారంలోకి రాగానే కాంగ్రెస్ మాట మార్చిందని మాజీ మ�
: ఎన్నికల్లో మైనార్టీలకు పెద్దపీట వేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి బడ్జెట్లోనే మొండిచేయి చూపిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు.
సిద్దిపేట జిల్లాకేంద్రంలో ఆదివారం నిర్వహించిన రాష్ట్రస్థాయి సూర్య నమసారాల పోటీల విజేతలను మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీశ్రావు అభినందించారు. సాయంత్రం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో �