రాష్ట్ర ప్రజలకు న్యాయం జరగని రోజు నిద్రాహారాలు మాని తెలంగాణ ఉద్యమస్ఫూర్తితో ప్రభుత్వంతో పోరాడుతామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు స్పష్టం చేశారు.
ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలయ్యేలా పోరు సాగించాలని బీఆర్ఎస్ శ్రేణులకు ఆ పార్టీ నేత, మాజీ మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. మణుగూరులోని హనుమాన్ ఫంక్షన్ హాల్లో శనివారం జరిగిన బీఆర్ఎస్ ప
భద్రాచలం సీతారామచంద్ర స్వామిని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు, ఎంపీ మాలోత్ కవిత, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఎమ్మెల్సీ తాతా మధు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర శనివారం దర్శించుకున్నారు.
సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావుకు పలువురు ఆటోడ్రైవర్లు తమ కష్టాలను చెప్పుకొని ఒకింత ఆవేదనకు గురయ్యారు. తమను ఆదుకునే వారే కరువయ్యారని హరీశ్రావుతో చెప్పుకున్నారు. ఆటో సోదరుల ఆవేదనను ఒక్కసార
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నామనే అహంకారంతో వ్యవహరిస్తున్నదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు మండిపడ్డారు. నాడు ప్రచారంలో అబద్ధాలు వల్లెవేసిన కాంగ్రెస్.. నేడు పాలనలోనూ అసహనం ప్రదర్శిస�
మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు భద్రాద్రి జిల్లాలో శనివారం పర్యటించనున్నారు. భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లో జరిగే బీఆర్ఎస్ పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశాల్లో ఆయన పాల్గొననున్నారు.
సమైక్య రాష్ట్రంలో కొందరికే పింఛన్లు వచ్చేవి. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, చేనేత, కల్లుగీత, బీడీ కార్మికులతో పాటు ఎయిడ్స్, ఫైలేరియా, డయాలసిస్ బాధితులను అకున చేర్�
Aryajanani - Siddipeta | సిద్దిపేట పట్టణంలోని స్థానిక విపంచి ఆడిటోరియంలో రామకృష్ణ మఠం హైదరాబాద్ కు చెందిన ఆర్యజననీ సంస్థ ఆధ్వర్యంలో గర్భిణులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హర
మీ పిల్లలకు మంచి భవిష్యత్ అందించేందుకు మీ శ్రమ వెలకట్టలేనిది.. పిల్లలకు నాణ్యమైన విద్య అందితేనే వారి భవిష్యత్ బాగుంటుంది.. విద్యార్థులకు పదోతరగతి కీలకమైనది, వారి భవిష్యత్కు పునాదులు వేసే వార్షిక పరీక
: రాష్ట్ర ప్రభుత్వం ఎల్బీ స్టేడియం వేదికగా నర్సింగ్ ఆఫీసర్లకు నియామక పత్రాల అందజేత పేరిట ఆర్భాటం చేసిందని, తాము ఊహించినట్టుగానే నియామకాలు మొత్తం వాళ్లే చేసినట్టు డబ్బా కొట్టుకున్నారని వైద్యారోగ్యశాఖ
కొవిడ్ సమయంలో పనిచేసిన తమకు స్టాఫ్నర్స్ నియామకాల్లో వెయిటేజీ ఇవ్వాలని కోరినందుకు వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తంచేశారని నర్సులు వాపోయారు.
మార్చిలోగా ఆరు గ్యారెంటీలను అమలు చేయకుంటే కాంగ్రెస్ పార్టీకి ప్రజలే కర్రు కాల్చి వాతపెడతారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు హెచ్చరించారు. అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రె�