కొవిడ్ సమయంలో పనిచేసిన తమకు స్టాఫ్నర్స్ నియామకాల్లో వెయిటేజీ ఇవ్వాలని కోరినందుకు వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తంచేశారని నర్సులు వాపోయారు.
మార్చిలోగా ఆరు గ్యారెంటీలను అమలు చేయకుంటే కాంగ్రెస్ పార్టీకి ప్రజలే కర్రు కాల్చి వాతపెడతారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు హెచ్చరించారు. అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రె�
‘కార్యకర్తలు అధైర్యపడొద్దు.. పార్టీ మీకు అండగా ఉంటుంది... చీకటి తర్వాత వెలుగు వస్తుంది... ఓటమి తర్వాత గెలుపు దక్కుతుంది... మెదక్లో గులాబీ జెండా ఎగురవేస్తాం.’ అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల పరిధిలోని ఎల్గోయి, బర్దిపూర్, చిలేపల్లి గ్రామాల్లో జాతీయ పెట్టుబడుల ఉ త్పాదక మండలి (నిమ్జ్) ప్రాజెక్ట్ కో సం అధికారులు భూసేకరణ చేపట్టా రు.
పాఠశాలల్లో స్పెషల్ స్టడీతో పాటు ఇంట్లో డిజిటల్ స్టడీ ఉండాలనే ఉద్దేశంతో ‘డిజిటల్ కంటెంట్ బుక్స్ పంపిణీ చేస్తున్నామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేట గర్ల్స్�
‘స్వచ్ఛత’లో స్ఫూర్తి, అవార్డుల్లో ఆదర్శం మన సిద్దిపేట. సర్పంచ్ల పట్టుదల, చైతన్యం అమోఘం. రాష్ట్రం ఏర్పడి తర్వాత దేశంలో తొలి ఓడీఫ్ (బహిరంగ మల విసర్జన రహిత) నియోజకవర్గం మన సిద్దిపేట’ అని మాజీ మంత్రి, ఎమ్మెల�
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని, సమష్టి కృషితో నల్లగొండ లోక్సభ స్థానంలో గులాబీ జెండా ఎగురవేయాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. కార్యక�
అన్నిరంగాల్లో సిద్దిపేట ఆదర్శంగా నిలుస్తున్నదని, పదో తరగతి ఫలితాల్లో విదార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు ఆకాంక్షించారు. ని యోజకవర్గంలోని పదో తరగతి విద్యార్థుల తల్లిద�
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాలను ఢిల్లీకి తాకట్టు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. నాలుగైదు రోజులుగా జరుగుతున్న పరిణామాలు తీవ్ర ఆందోళన కలిగ
యాసంగికి సాగు నీళ్లు లేక ఆందోళన పడుతున్న రైతులను చూసి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు ఇటీవల రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి స్వయంగా కలిసి లేఖ అందించారు. అయినా స్పందించకపోత�
రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి అతి త్వరలోనే తలకిందులవుతుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. లోక్సభ ఎన్నికల్లో మూడోంతుల కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోతారని తెలిపారు. ఏడాదిలోనే ప్�
‘మనం ఉద్య మ వీరులం.. కార్యశూరులం.. ఉద్యమానికి ఊపిరిలూదిన వాళ్లం.. పేగులు తెగేదాకా మన మాతృభూమి కో సం కొట్లాడిన వాళ్లం.. మనకు సత్తువ ఉంది.. సత్తా ఉంది.. మన పార్టీ స్థానం మారింది.. పాలన నుంచి ప్రతిపక్షానికి వచ్చాం..