సిద్దిపేట జిల్లాలోని రంగనాయకసాగర్లోకి నీటిని పంపింగ్ చేసి యాసంగి పంటలకు అందించాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విజ్ఞప్తి చేశారు. ఆదివారం హర
స్వచ్ఛ సర్వేక్షణ్లో సిద్దిపేట మెరిసింది. సిద్దిపేట అంటేనే అవార్డులు అని మరోసారి నిరూపించింది. స్వచ్ఛ సర్వేక్షణ్ సిటిజన్ ఫీడ్బ్యాక్లో అగ్రస్థానంలో నిలిచింది.
“తెలంగాణ వచ్చిందంటే కేసీఆర్ వల్లనే., చావు నోట్లో తలపెట్టి ఆయన తెలంగాణను సాధించారు.” అని సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. మనోహరాబాద్ మండలం జీడిపల్లిలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహ�
అధికారంలో ఉన్నప్పుడు ప్రజా ప్రయోజనాలు, ప్రజల సౌకర్యాల కోసమే పనిచేశామని, రాజకీయ ప్రయోజనాల గురించి ఏనాడూ ఆశించలేదని అందువల్లే పార్టీ శ్రేణులు నిరుత్సాహానికి గురయ్యాయని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రె�
తన మనుమరాలు పుట్టినరోజు కార్యక్రమానికి రావాల్సిందిగా తెలంగాణ మలి ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను, మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావును ఆహ్వానిం
‘కాంగ్రెసోళ్లు అధికారంలోకి వస్తామని ఏనాడూ అనుకోలేదు.. నోటికి ఏదొస్తే అది హామీ ఇచ్చి ప్రజలను మభ్యపెట్టిండ్రు.. వాళ్ల మోసపూరిత వాగ్దానాలను నమ్మి గొప్పగా పనిచేసిన నాయకులను కూడా ప్రజలు తిరస్కరించారు.. రానున
‘కాంగ్రెసోళ్లు అధికారంలోకి వస్తామని ఏనాడు అనుకోలేదు.. నోటికి ఏదొస్తే అది హామీ ఇచ్చి ప్రజలను మభ్యపెట్టిండ్లు.. వాళ్ల మోసపూరిత వాగ్దానాలను నమ్మి గొప్పగా పనిచేసిన నాయకులను కూడా ప్రజలు తిరస్కరించారు.. రానున
ఒకనాడు అసెంబ్లీలో తెలంగాణ పదాన్ని నిషేధించిన శక్తులు, ఇవ్వాళ తెలంగాణ పదాన్నే చెరిపేసేందుకు కుట్ర చేస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.
ఇటీవల గుండెపోటుతో మరణించిన దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి సోదరుడు శశివర్ధన్రెడ్డి చిత్రపటానికి ఆదివారం మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలంలోని అన్నాసాగర్ గ్రామంలో నివాళి అర్పిస్తు
బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కోలుకుంటున్నారని, త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యవంతుడై ప్రజల మధ్యలోకి వస్తారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు వెల్లడించారు. ఫిబ్రవరిలో తెలంగాణ భవన్కు వచ్చి ప్రత�
MLA Harish Rao | బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు(KCR) జిల్లాలో పర్యటిస్తారని ఎమ్మెల్యే, మాజీ మంత్రి టి. హరీష్రావు(MLA Harish Rao )వెల్లడించారు.
స్వచ్ఛ’ అవార్డుల్లో ఈ ఏడాది కూడా జాతీయస్థాయిలో తెలంగాణ హవా కొనసాగింది. నిరుడు నవంబర్ వరకు చేపట్టిన కార్యక్రమాలపై కేంద్ర ప్రభుత్వం తాజాగా అవార్డులను ప్రకటించగా, స్వచ్ఛ భారత్ పట్టణ విభాగంలో రాష్ర్టాని
కేసీఆర్ సర్కారు ప్రారంభించిన అనేక పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ అకసుతో రద్దు చేస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. పదేండ్లలో లక్షల మంది�