దివ్యాంగులకు అం డగా నిలిచి, వారి కష్టసుఖాల్లో పాలుపంచుకున్న నాయకుడు మాజీ సీఎం కేసీఆర్ అని మాజీ మం త్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. సోమవారం సిద్దిపేటలో లయన్స్, అలయన్స్, వాసవి క్లబ్ల ఆధ్వర్యంలో మానస�
ఏసు ప్రభువు కరుణామయుడు. ఆయన మార్గం అనుసరణీయమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేటలోని సీఎస్ఐలో సోమవారం నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.
తన తుదిశ్వాస వరకు ప్రజలకు సేవ చేస్తానని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. శనివారం సిద్దిపేట క్యాంప్ కార్యాలయంలో 153 మందికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందజేశారు. 120 మం�
ప్రతి ఏడాది క్రిస్మస్ను రాష్ట్ర పండుగగా జరుపుకొంటున్నామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేట జిల్లాకేంద్రంలోని కొండ భూదేవి గార్డెన్లో శుక్రవారం నిర్వహించిన క్రి
తెలంగాణ ఏర్పడే సమయానికి తాము వ్యవసాయానికి ఇచ్చిన సగటు విద్యుత్తు కేవలం 6 గంటలే అని కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఫల్యాన్ని ఒప్పుకొన్నది. గురువారం శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్తుపై శ్వేతపత్రాన్ని
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి జన్మదిన వేడుకలను రాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కౌశిక్రెడ్డి కేక్ కట్ చేయగా. మాజీ మంత్రులు, ప్రస్తుత ఎమ్మెల్యేలు కేటీఆ
అటవీశాఖ మంత్రి కొండా సురేఖ బుధవారం అసెంబ్లీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సెంట్రల్ జైలు సిటీ మధ్యలోనే ఉండాలని, దవాఖానను ఊరి బయటే ఉంటే బాగుంటుందని వ్యాఖ్యానించారు.
శ్వేతపత్రం విడుదల చేయడం ద్వారా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తల్లకిందులుగా చూపి.. ప్రజలను తప్పుదోవ పట్టించాలనుకున్న కాంగ్రెస్ ప్రభుత్వ వ్యూహం బెడిసికొట్టింది.