రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంపై అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి మధ్య వ�
లఘు చర్చ సందర్భంగా సభలో సభ్యులకు 42 పేజీల శ్వేతపత్రాన్ని ఇచ్చిన నాలుగు నిమిషాలకే చర్చను ప్రారంభించాలని స్పీకర్ కోరడాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు తప్పుబట్టారు.
రాష్ట్ర అసెంబ్లీ బుధవారం ఆసక్తికర చర్చకు వేదిక కానున్నది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజలకు వివరించేందుకు అటు ప్రభుత్వం, ఇటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సిద్ధమయ్యాయి. కేసీఆర్ పాలనలో రాష్ట్రం అప్పుల
బిగ్బాస్-7 రియాల్టీ షో విజేత పల్లవి ప్రశాంత్ను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు ఫోన్ ద్వారా అభినందించారు. మాజీ ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ కలిసి శాలువాతో సత్కరించి అభినందిం�
రైతు బిడ్డకే బిగ్బాస్-7 కిరీటం దక్కింది. రియాల్టీ షో విజేతగా గజ్వేల్ మండలం కొల్గూరుకు చెందిన పల్లవి ప్రశాంత్ నిలిచారు. ఆదివారం సినీనటుడు, బిగ్బాస్ హోస్ట్ నాగార్జున విజేతను ప్రకటించారు. ఫైనల్ టైట�
సిద్దిపేట జిల్లా రైతాంగానికి యాసంగి పంటకు నీళ్లు అందించాలని, అందుకు అవసరమైన నీటిని మిడ్మానేరు నుంచి రంగనాయకసాగర్కు పంపింగ్ చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డికి మాజీ మంత్రి, సిద్ది�
సిద్దిపేట కలెక్టర్ గన్మెన్ నరేశ్ కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై మాజీ మంత్రి హరీశ్రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆదివారం చిన్నకోడూరు మండలం రామునిపట్ల గ్రామంలో నరేశ్ తల్లి�
MLA Harish Rao | సిద్దిపేట జిల్లా కలెక్టర్ గన్ మెన్ నరేష్(Constable Naresh) కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు(MLA Harish Rao) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆదివారం చి�
MLA Harish Rao | సిద్దిపేట(Siddipet) జిల్లా రైతంగానికి యాసంగి పంటకు నీళ్లు(irrigation water) అందించాలని, అందుకు అవసరమగు నీటిని మిడ్ మానేర్ నుంచి రంగనాయక సాగర్కి నీటిని పంపు చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్
Harish Rao | రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా మొదటి రోజే ప్రతిపక్షాల గొంతు నొక్కిందని, తాము అధికారంలో ఉనప్పుడు రెండో సభ్యుడు కూడా మాట్లాడేందుకు అవకాశం ఇచ్చామని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీమంత్రి హరీశ్రావు పే
Harish Rao | ఆ నాడు తెలంగాణ ఉద్యమం జరిగిన సమయంలో రేవంత్రెడ్డి ఎక్కడ ఉన్నారని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ప్రశ్నించారు. తెలంగాణ అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం ఆయన మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. ఈ స