లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ దూకుడు పెంచింది. మరో నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. వీటితో కలుపుకొని పార్టీ ఇప్పటి వరకు ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య 9కి పెరిగింది.
బీఆర్ఎస్ పార్టీ నుంచి జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా బీసీ నేత గాలి అనిల్కుమార్ ఖరారయ్యారు. పార్టీ అధినేత కేసీఆర్ బుధవారం మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ము�
Harish Rao | డీఎస్సీ-2024 కంటే ముందుగా టీచర్ అర్హత పరీక్ష (టెట్) నిర్వహించి, డీఈడీ, బీఈడీ నిరుద్యోగులకు న్యాయంచేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ఏడు లక్షల మంది అభ్యర్థులు ఉపాధ్యాయ
సిద్దిపేట నియోజకవర్గంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో సైన్స్ ల్యాబ్ల ఏర్పాటుకు రూ.1.80 కోట్ల నిధులు మంజూరైనట్లు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తెలిపారు.
సాగునీరు విడుదల చేసి రైతులకు అండగా నిలవాలని ఆదివారం రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు లేఖ రాశారు. సిద్దిపేట జిల్లా రైతుల ప్రయోజనా
పార్లమెంటరీ నియోజకవర్గాలవారీగా నిర్వహిస్తున్న సమీక్షలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు ఆదివారం జహీరాబాద్ నియోజకవర్గ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు.
ఈ పంట నడువంగనే ఇప్పటికే రెండు, మూడు సార్లు మోటర్లు కాలినయ్. దాన్ని రిపేర్కు తీసుకచ్చుడు, తీస్కపోవుడు, రిపేర్కు కలిసి రూ.15 వేల దాకా ఖర్చు అయితున్నది. తాపతాపకు కరెంటు పోతున్నది.
మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నదే తన అభిమతమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. చిన్నకోడూరు మండల పరిషత్ కార్యాలయంలో చిన్నకోడూరు, పెద్దకోడూరు, చంద్లాపూర్, చెల్కలపల్లి, అల్లీపూర్,
కేసీఆర్ ప్రజలకు ఉపయోగపడే కిట్లు తీసుకువస్తే, రేవంత్రెడ్డి తిట్లలో పోటీపడుతున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. రేవంత్రెడ్డి పదే పదే తన ఎత్తు గురించి మాట్లాడుతున్నారన�
సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావును గురువారం మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే హరీశ్రావు సంగారెడ్డిలోని ఆర్.సత్యనారాయణ నివాసానికి వచ్చారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రజలనే కాకుండా రాహుల్గాంధీ, సోనియాగాంధీని సైతం మోసం చేశారని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. గుజరాత్ మాడల్ ఫెయిల్యూర్ అని రాహుల్ అంటుంటే, అ�
పొద్దు తిరుగుడు కొనుగోలు కేంద్రాలతో రైతులకు మేలు జరుగుతుందని జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజారాధాకృష్ణశర్మ అన్నారు. శుక్రవారం సిద్దిపేట మార్కెట్ యార్డులో పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభ�
కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందితను మృత్యువు వెంటాడిందనే చెప్పాలి. ఆమె ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మూడు సార్లు ప్రమాదానికి గురయ్యారు. మొదటిసారిగా లిఫ్ట్లో ఇరుక్కుపోగా, ఇటీవల నల్లగొండ జి