అసెంబ్లీ ఎన్నికల్లో తప్పుడు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మెడలు వంచాలంటే ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీమంత్రి, సిద్దిపేట �
పార్లమెంట్లో తెలంగాణ కోసం మాట్లాడేది, ఢిల్లీ గడ్డపై జై తెలంగాణ అనేది బీఆర్ఎస్ ఎంపీలేనని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. గులాబీ జెండా కప్పుకొన్నవాళ్లే తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేస్తారని, రాష్ర్టాని
Harish Rao | ఆరు గ్యారెంటీలంటూ ప్రజలను కాంగ్రెస్ మభ్యపెట్టిందని, అధికారంలోకి వచ్చాక ఏ హామీ నెరవేర్చకుండా మోసం చేసిందని మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
నమ్మి ఓటేసిన ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం నిండా ముంచిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. శాసనసభ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయని కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ�
బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను చేర్చుకొని, వారికే ఎంపీ టికెట్లు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నైతికత గురించి మాట్లాడటం సిగ్గుచేటని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ధ్వజమెత్తారు.
BRS Party | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల ప్రచార వ్యూహంపై దృష్టి కేంద్రీకరించారు. పార్టీ తరఫున బరిలో నిలిచే ఎంపీ అభ్యర్థుల ఎంపిక, పార్లమెంట్, అసెంబ్లీ నియోజకర్గాలవారీగా సమీక్షలు, సన్నాహక సమా
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్ శివారులోని ఎస్బీ ఆర్గానిక్స్ కెమికల్ పరిశ్రమలో బుధవారం జరిగిన ప్రమాదం అనేక కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. తమవారి మృతదేహాల కోసం బాధిత కుటుంబీకులు పర�
వారంతా కార్మికులు. ఉపాధి కోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఎస్బీ పరిశ్రమలో పనిచేస్తున్నారు. బుధవారం పరిశ్రమలో పనిచేస్తుండగా ఒక్కసారిగా రియాక్టర్లు పేలడంతో వారి జీవితాలు తలకిందులయ్యాయి. పేలుడు ధాటికి ఐదుగ�
బీఆర్ఎస్ నుంచి అన్నిరకాలుగా లబ్ధిపొంది, కాంగ్రెస్ పార్టీలో చేరి ఇప్పుడు బీఆర్ఎస్పై అభాండాలు మోపడం తగదని బీఆర్ఎస్ సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్రెడ్డి అన్నారు.
రూ.రెండు లక్షల రుణమాఫీని వెంటనే అమలుచేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు లేఖ రాశారు. తాము అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న ఒకేసారి రుణమాఫీ చేస్తామని ఎన్నికల మ్యానిఫెస్ట�