సంగారెడ్డి జిల్లా జోగిపేటలో ఆదివారం దారుణం చోటుచేసుకుంది. చోరీ చేస్తుండగా చూసి పట్టించాడనే కక్షతో ఓ బాలుడిని అంతమొందించాడు. ఆపై బంధువులకు భయపడి సెల్టవర్ ఎక్కి నానా హంగామా చేయడంతో పాటు అడ్డం వచ్చిన వా�
మాట తప్పడం రేవంత్ నైజమని, అబద్ధాలు ఆడడంలో రేవంత్కు ఆస్కార్ అవార్డు ఇవ్వాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. ఆదివారం మెదక్ బీఆర్ఎస్ కార్యాలయంలో నాయకులు వంటేరు ప్రతాప్రెడ్డి, �
మెదక్ గడ్డపై ఎగిరేది గులాబీ జెండానేనని, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్ని కుట్రలు పన్నినా బీఆర్ఎస్ గెలుపును ఆపలేవని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు స్పష్టం చేశారు.
‘కాంగ్రెస్ అంటేనే మోసం... కష్టాలు అనే మాటకు నిదర్శనం.. మన కళ్ల ముందే ఆటో కార్మికుల జీవితాలు ఆగమయ్యాయి’ అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట ఆటో కార్మికుల�
ఉద్యమాల పురిటి గడ్డ మెతుకుసీమ మరోసారి తన బిడ్డ కేసీఆర్ వెంటే ఉన్నానని చాటిచెప్పింది. లోక్సభ ఎన్నికల ప్రచారానికి వచ్చిన గులాబీ దళపతి కేసీఆర్కు సుల్తాన్పూర్ వేదికగా అపూర్వ స్వాగతం లభించింది.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు పోరాడుదామ ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పిలుపునిచ్చారు. సోమవారం పార్లమెంట్ ఎన్నికలపై కోస్గిలోని లక్ష్మీనర్సింహ ఫంక్షన్ హాల్లో �
నడిగడ్డకు కూతవేటు దూరంలో కృష్ణా-తుంగభద్రా నదులు ప్రవహిస్తున్నా.. కాంగ్రెస్ పాలనలో నడిగడ్డ ప్రజలు తా గు, సాగునీటి కోసం గోస పడుతున్నా ప్రభు త్వం పట్టించుకోకుండా మొద్దు నిద్రపోతున్నదని, వీరి కళ్లు తెరిపిం
అసెంబ్లీ ఎన్నికల సమయం లో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలులో రేవం త్ సర్కారు పూర్తిగా విఫమైందని, హామీలను విస్మరించిన కాంగ్రెస్కు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు కర్రు కాల్చి వాత పెట్టాలని మాజీ మంత్�
కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే తెలంగాణను ఆగం చేసిందని, ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలు ‘వద్దురో కాంగ్రెస్ సర్కారు’ అంటున్నారని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు.
నడిగడ్డ ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్య పరిష్కారానికి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం మధ్యా హ్నం ఒంటిగంటకు జలదీక్ష చేపడుతున్నట్లు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణ కోసం కొట్లాడేది బీఆర్ఎస్సేనని, ఎంపీలుగా గులాబీ పార్టీ అభ్యర్థులు గెలిస్తే పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుకలు అవుతారని మాజీ మంత్రి, ఎమ్మె ల్యే హరీశ్రావు స్పష్టం చేశారు.