బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని ఆదరించి, ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ను బొందపెట్టాలని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు పారిశ్రామికవాడ ప్రజలను విజ్ఞప్తి చేశారు.
Harish Rao | మెదక్ బీఆర్ఎస్(BRS) పార్లమెంట్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి(Venkatrami Reddy) గెలుపునకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) అన్నారు.
మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వెంకట్రామిరెడ్డి మచ్చలేని నాయకుడు అని, ఆయనకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక బీజేపీ అభ్యర్థి గోబెల్స్ ప్రచారం చేస్తున్నాడని మాజీమంత్ర�
కేంద్రం తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చిందని చెప్పే రేవంత్రెడ్డి ఈ నాలుగు నెలల్లో నువ్వుచ్చింది కూడా గాడిద గుడ్డేనని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. ఈ ఎన్నికలు అధికారం కోసం, పదవుల కోసం కాదన�
రేవంత్కు సిద్దిపేటకు వచ్చే అర్హతే లేదని, సిద్దిపేటకు మంజూరై సగం పనులు పూర్తయిన వెటర్నరీ కాలేజీని కొడంగల్కు తరలించుకుపోయిన రేవంత్రెడ్డి ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారని మాజీమంత్రి సిద్దిపేట ఎమ్మ�
‘ఫేక్ వీడియోల ఆధారంగా అబద్ధాలు ప్రచారం చేసిన సీఎం రేవంత్రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. గోబెల్స్ ప్రచారం చేసినందుకు వెంటనే పోలీసులు ఆయనను అరెస్టు చేయాలి’ అని మాజీమంత్రి హరీశ్రావు డిమాం�
రెండు తెలుగు రాష్ర్టాలలో సంచలనంగా మారిన ఆ ఉదంతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు ఆ రోజున, రేవంత్రెడ్డి సవాలు ప్రకారమే తన రాజీనామా పత్రాన్ని అడ్వాన్సుగా వెంట తీసుకొని గన్పార్క్కు వచ్చారు.
‘అసెంబ్లీ ముందున్న అమరవీరుల స్థూపం వద్దకు శుక్రవారం రాజీనామా పత్రంతో నేను వస్తా.. దమ్ముంటే నువ్వు వస్తావా?’ అని సీఎం రేవంత్రెడ్డికి మాజీమంత్రి హరీశ్రావు సవాల్ విసిరారు.
నాడు తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపర్చాలని ఓటుకు నోటుతో, నేడు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని వాడుకుంటూ ఓటుకు ఒట్టుతో రేవంత్రెడ్డి మోసం చేసేందుకు మరోసారి సిద్ధమయ్యారని హరీశ్రావు ఆరోపించారు.
నీ సవాల్ నేను స్వీకరిస్తున్న.. రైతులకు రుణమాఫీ, ఆరు గ్యారెంటీలు, 13హామీలను ఆగస్టు 15లోగా అమలు చెయ్యకుంటే సీఎం పదవికి రాజీనామా చేస్తవా? నువ్వు అమలు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్త.. ఉప ఎన్నికల్లో �
రైతు రుణమాఫీ, ఇతర హామీల అంశంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు విసిరిన సవాలుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సగమే స్పందించారు. తనకు హరీశ్రావు విసిరిన సవాల్ను పూర్తిగా స్వీకరిస్తున్నట్టు ప్ర
రైతులకు పంద్రాగస్టులోగా రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని, వచ్చే సీజన్లో క్వింటాల్ ధాన్యానికి రూ.500 అదనంగా బోనస్ ఇచ్చి కొనుగోళ్లు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పునరుద్ఘాటించారు.
జై హనుమాన్, జై శ్రీరామ్ నినాదాలతో సిద్దిపేట, గజ్వేల్ పట్టణాలు మార్మోగాయి. హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్, శ్రీరాముడి విగ్రహాలతో మంగళవారం ఉదయం ప్రారంభమైన శోభాయాత్ర మధ్యాహ్నం వరకు కొనసాగింది.
చిన్నకోడూరులోని ఎల్లమ్మ దేవాలయ అష్టమ వార్షికోత్సవానికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు మంగళవారం హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.