తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన గడ్డ సిద్దిపేట అని, 1969 ఉద్యమానికి, మలిదశ ఉద్యమానికి విజయాన్ని అందించింది సిద్దిపేట అని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు.
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పుట్టిన రోజు వేడుకలు సోమవారం పండుగలా జరిగాయి. శుభాకాంక్షలు చెప్పేందుకు వచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ కార్యాలయం కోలాహలం
రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని ఈ నెల 1న బీఆర్ఎస్ హైదరాబాద్లో నిర్వహించిన వేడుకలను పాకిస్థాన్ అవతరణ వేడుకలతో సీఎం రేవంత్రెడ్డి పోల్చడం ఆయన కుసంసారానికి, అవగాహన రాహిత్యానికి నిదర్శనమని �
తెలంగాణ రాష్ట్ర సాధనలో మెతుకుసీమ కీలకపాత్ర పోషించింది. ఉద్యమానికి ఊపిర్లూది రాష్ట్రం సిద్ధించే వరకు సబ్బండ వర్గాలు కేసీఆర్ వెంట నడిచాయి. అన్ని రంగాలు అభివృద్ధి సాధించాలంటే కేసీఆర్తోనే సాధ్యమని రాష్�
సమష్టి పోరాటం ద్వారానే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని, ఇది ఏ ఒక్కరి త్యాగఫలం కాదని కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రాగం అందుకున్నది. దశాబ్ది ఉత్సవాల పేరిట తెలంగాణపై కపట ప్రేమను ఒలకబోస్తూ, ఆరు దశాబ్దాల పాటు త�
Harish Rao | ‘ఆదిలాబాద్లో పత్తి విత్తనాల కోసం బారులు తీరిన రైతులపై లాఠీలు ఝుళిపించడం దారుణం, అత్యంత బాధాకరం. కాంగ్రెస్ పాలనలో రైతుల బతుకులు ఆగమైనయ్. ఐదు నెలల్లోనే రోడ్డెకాల్సిన దుస్థితి వచ్చింది.
తెలంగాణ రాష్ట్రం ఎవరో బిచ్చమేస్తే వచ్చింది కాదని, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేతృత్వంలో సబ్బండ వర్గాల ప్రజలు పోరాడి రాష్ట్రాన్ని సాధించుకున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పాల సాయిరాం అన్నారు.
రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మేలు జరిగిందా? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనా? అనే దానిపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ వ్యవసాయశాఖ మంత్రి తుమ్�
‘మాయదారి కాంగ్రెస్ వచ్చి మా అందరికీ కష్టాలు తెచ్చిపెట్టింది’ అంటూ కర్షకులు ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ఇన్నాళ్లూ కర్షకులను కంటికి రెప్పలా కాపాడుకున్నారని, అన్నదాతల కోసం ఆయన అహర్నిశలూ శ్రమించారని గ
వానకాలం సీజన్ వ్యవసాయ పనులు ప్రారంభం కాకముందే, జూన్లోనే ఎకరానికి రూ.7,500 చొప్పున రైతుభరోసా నిధులు విడుదల చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు డిమాండ్ చేశారు. బుధవారం ఆయన సిద్దిపేట జిల్ల�
బీఆర్ఎస్ సభ్యత్వం ఉన్న ప్రతి కార్యకర్తకూ పార్టీ ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించిందని, ప్రమాదవశాత్తు ఎవరైనా చనిపోతే వారి కుటుంబసభ్యులకు ఈ ప్రమాద బీమా సదుపాయం అండగా నిలిస్తుందని మాజీమంత్రి హరీశ్రావు అ�
దొడ్డు రకాలకు కాకుండా సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని ప్రభుత్వం చెప్పడం రైతులను దగా చేయడమేనని, రైతు నోట్లో మట్టి కొట్టడమేనని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీమంత్రి టీ హరీశ్రావు పేర్కొన్నారు.
వడ్ల కొనుగోలులో ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యానికి మెదక్ జిల్లాకు చెందిన సంతోష్ అనే రైతు కష్టాలే నిదర్శనమని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ‘ఎక్స్' ద్వారా తెలిపారు.