త్యాగానికి ప్రతీక బక్రీద్ పండుగ అని, అల్లా దయతో తెలంగాణ సుభిక్షంగా ఉండాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు మాజీ మంత్రి,సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. బక్రీద్ పండుగను పురస్కరించుకొన�
ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ను మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే టీ హరీశ్రావు శనివారం రాత్రి హైదరాబాద్లో పరామర్శించారు.
ఉద్యోగార్థులు పోస్టుల సంఖ్య పెంచాలని అధికార పార్టీ నాయకుల కాళ్లు పట్టుకొనే పరిస్థితి రావడం దురదృష్టకరమని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ఆవేదన వ్యక్తంచేశారు.
పాఠశాలల్లో బడిపిల్ల లను చేర్పించడానికి ఉపాధ్యాయులు నానా తంటాలు పడుతుంటారు. పిల్లలను తమ పాఠశాలల్లో చేర్పించడానికి బడిబాట కార్య క్రమం నిర్వహిస్తున్నారు. కానీ సిద్దిపేటలోని ఇంద్రానగర్ జడ్పీహెచ్ఎస్ ఇ
సిద్దిపేట జిల్లాకేంద్ర దవాఖానను స్థానిక ఎమ్మెల్యే హరీశ్రావు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రోగు లు, రోగుల కుటుంబసభ్యులతో మాట్లాడి వైద్యసేవలపై ఆరాతీశారు.
అన్నదాతకు తక్షణమే రైతు భరోసా కింద పంట పెట్టుబడి సాయం అందించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం అక్కెనపల్లి గ్రామంలో ఆదివారం ఆయిల్పామ్ రై�
అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే అక్షర సత్యాన్ని సిద్దిపేట కేదార్నాథ్ అన్నదాన సేవాసమితి నిజం చేసింది. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మిన్న అనే నానుడిని అచరణలో చేసి చూపుతున్నది.
“ఆయిల్పామ్ సాగులో సిద్దిపేట జిల్లా ఆదర్శంగా నిలిచిందని.. ఆయిల్పామ్కు సిద్దిపేట హబ్గా మారుతుంది” అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా నంగునూరు �
బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక రాయితీలు ఇచ్చి ఆయిల్పామ్ సాగును ప్రోత్సహించింది. ఇందులో భాగంగా సిద్దిపేట జిల్లాలో 11 వేల ఎకరాల్లో రైతులు ఆయిల్పామ్ మొక్కలు నాటారు.
ఏపీలో భారీ విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్కు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు అభినందనలు తెలిపారు.