రాష్ట్రంలో ప్రభుత్వ విద్యావ్యవస్థ సర్వనాశనమవుతున్నదని, విద్యాశాఖ తనవద్దే ఉన్నా సీఎం రేవంత్రెడ్డి పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు.
Harish Rao | రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్లో కలిపిన ఏడు మండలాలపై తేల్చాకే ఏపీ సీఎం చంద్రబాబుతో రేవంత్రెడ్డి చర్చించాలని బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీమంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు.
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు వైద్యులకు సూచించారు. సోమవారం చిన్నకోడూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని హరీశ్రావు సందర్శించారు. దవాఖానలో అందుతు
గ్రామాల్లో పాలన అస్తవ్యస్తంగా సాగుతోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. ఏడు నెలల నుంచి పంచాయతీ కార్మికులకు, మధ్యాహ్న భోజనం వండే కార్మికులకు జీతాల్లేవన్నారు. పంచాయతీ కార్య�
మంచి ఆలోచనలు, మంచి వ్యక్తిత్వం, దార్శనికతల మేలు కలయికే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి జీవితమని ప్రధాని నరేంద్రమోదీ కొనియాడారు. ఆయన నుంచి తాను చాలా నేర్చుకున్నానని అన్నారు.
కవి, గాయకుడు వేద సాయిచంద్ లేనిలోటు పూడ్చలేనిదని, ఆయన కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు.
సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నివాసానికి పార్టీ కార్యకర్తలు, అభిమానుల తాకిడి రోజురోజుకు పెరిగిపోతున్నది.
పేదపిల్లల కోసం రాష్ట్రంలో కేసీఆర్ బలోపేతం చేసిన గురుకులాలను ఎత్తివేస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు అండగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరాడుతామని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టంచేశారు.
ఇంటర్ విద్యపై సర్కారు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నదని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ కాలేజీలు ప్రారంభమై మూడు వారాలు కావస్తున్నా విద్యార్థులకు కనీసం పాఠ్యపుస్తకాలు పం�
ప్రజలు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీల విషయంలో ఓడ దిగే వరకు ఓడ మల్లప్ప, ఓడ దిగినంక బోడ మల్లప్ప అన్నట్టుగా కాంగ్రెస్ వ్యవహారశైలి ఉన్నదని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు.