సీఎం కేసీఆర్కు మెదక్, సంగారెడ్డి జిల్లాల ప్రజలు నీరాజనం పలికారు. హైదరాబాద్ నుంచి మెదక్ పర్యటనకు బయలుదేరిన ముఖ్యమంత్రికి గుమ్మడిదల టోల్ ప్లాజా వద్ద పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి వేలాద�
తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. బుధవారం ఆయన మెదక్ పర్యటనకు వెళ్తూ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం గుమ్మడిదల వద్ద ఆగారు.
సీఎం కేసీఆర్ వీరశైవలింగాయత్ల అభ్యున్నతికి విశేషంగా కృషి చేస్తున్నారని ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని వీరన్నగూడెంలో వీరశైవలింగాయత్ట్రస్ట్ ఆధ్వర్యంల�
రాయసముద్రం చెరువు కట్టపై చేపడుతున్న సీసీ రోడ్డు పనులను అడ్డుకోకుండా సహకరించాలని భెల్ ఉన్నతాధికారులను ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి, ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ వెన్నవరం భూపాల్రెడ్డి కోరారు.
టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడంతో ఆర్టీసీ ఉద్యోగులు సంబురాలు చేసుకుంటున్నారు. ఇందుకు సంబంధించి వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు ప్�
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి తనయుడు గూడెం విష్ణువర్ధన్రెడ్డి ఇటీవల మరణించడం పట్ల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆదివారం పటాన్చెరులోని ఎమ్మెల్�
పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డికి పుత్రశోకం కలిగింది. తీవ్ర అనారోగ్యంతో ఎమ్మెల్యే పెద్ద కుమారుడు గూడెం విష్ణువర్ధన్రెడ్డి (35) గురువారం తెల్లవారుజామున మృతి చెందారు. కుమారుడి మరణంతో ఎమ్మెల్య�
మూడోసారి కేసీఆర్ సీఎం అవుతారని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరు మండలం ముత్తంగి గ్రామంలో సర్పంచ్ ఉపేందర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవాల్లో ఎ
కిర్బి పరిశ్రమ యాజమాన్యం మెడలు వంచి కార్మికులకు న్యాయం చేస్తామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. ఆదివారం పటాన్చెరు పట్టణంలోని అంబేద్కర్ భవన్లో కిర్బి పరిశ్రమ బీఆర్టీయూ, బీఎంఎస�
సీఎం కేసీఆర్ పటాన్చెరు పర్యటన ప్రజలతో పాటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ నింపింది. ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ఆధ్వర్యంలో కొల్లూరు డబుల్ బెడ్రూం ప్రారంభోత్సవంతో పాటు పట్టణంలో సూపర్�
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోతే తెలంగాణ అంధకారం అవుతుందని శాపనార్థాలు పెట్టినవాళ్లే నేడు మన రాష్ర్టాన్ని పొగుడుతున్నారని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. 9 ఏండ్లలోనే తెలంగాణ రాష్ర్టాన్ని అందరూ �
తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం సాగునీటి దినోత్సవాన్ని నర్సాపూర్ నియోజక వర్గంలోని చిలిపిచెడ్ మండలంలో వైభవంగా నిర్వహించారు. అజ్జమర్రి చెక్డ్యాం వద్ద మంజీరా నదిపై నిర్మించిన చెక్
ప్రజారక్షణకు భరోసా కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం పోలీసుశాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందని, శాంతిభద్రతల పరిరక్షణలో దేశంలో మన రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని సురక్షా దినోత్సవ వేడుకల్లో ప్రజాప్ర�