గ్రామీణ క్రీడాకారుల్లో ప్రతిభను వెలికి తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ క్రీడా పోటీలను నిర్వహిస్తుందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. సోమవారం భెల్ జడ్పీహెచ్ఎస్లో మండలస్థాయి పోటీలను
గ్రామీణ క్రీడాకారుల్లో ప్రతిభను వెలికితీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడాపోటీలు మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో సోమవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు ఆరు విభాగాల్ల
వేణుగోపాలస్వామి ఆశీస్సులు సమస్త తెలంగాణ ప్రజలపై ఉండాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆకాంక్షించారు. పటాన్చెరు పట్టణంలోని జేపీ కాలనీలో కార్పొరేటర్ మెట్టు కుమార్యాదవ్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మ�
మండలంలోని వెలిమెల గ్రామంలోని దళితుల నలభై ఏండ్ల కల సాకారమైంది. వెలిమెల, రంగారెడ్డి జిల్లా కొండకల్ గ్రామాల మధ్య కొన్నేండ్లుగా సర్వే నంబర్ 434లో శివారు భూమి వివాదం ఉండేది. వెలిమెలలో ఎస్సీలకు కేటాయించిన అసై
గొల్ల, కురుమలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్న ప్రభుత్వం తమదని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. బుధవారం పట్టణ శివారులోని ఒక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి గొల్ల, కురుమల స�
సర్వమతాల అభ్యున్నతే సీఎం కేసీఆర్ ధ్యేయమని, అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్ద పీట వేస్తున్నారని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నా రు.
సమాజంలో కులం, మతం, వర్ణం, లింగ విభేదాలు లేవని, అందరూ ఒకటేనని 12వ శతాబ్దంలోనే విశ్వవ్యాప్తంగా చాటి చెప్పిన మహనీయుడు విశ్వగురు మహాత్మా బసవేశ్వరుడని, ఆయన స్ఫూర్తితో సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్�
ఇస్నాపూర్లో అంబేద్కర్ 12 అడుగుల కాంస్య విగ్రహావిష్కరణ శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముత్తంగి రింగ్ రోడ్డు నుంచి పటాన్చెరు మండల వ్యాప్తంగా ఉన్న దళిత సంఘాలు ర్యాలీగా బయలు దేరి వచ్చాయి. గూడెం మహిపాల్ర
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో ప్రతిఒక్కరూ ముందుకు నడవాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. బుధవారం తెల్లాపూర్ మున్సిపాలిటీలోని సందుగూడెం తండాలో ఎమ్మెల్యే సొంత నిధులు రూ.15 లక్షలతో ఏర్ప
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ఊసులేకుండా ప్రధాని రాష్ట్రంలో పర్యటించారని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. ఆదివారం పటాన్చెరు మండలం ముత్తంగి, ఇస్నాపూర్ చౌరస్తాలో ఏర్పాటు చేస్తున్న విగ్
బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలతో గులాబీ జాతర సాగుతున్నది. ఊరూవాడ, పట్టణాల నుంచి ప్రజలు సమ్మేళనాల్లో పాల్గొని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ను మద్దతు తెలుపుతున్నారు. బుధవారం గుమ్మడిదల మండలంలో పటాన్చెరు
దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తున్నదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిప�
ఇంటింటా సంక్షేమం, అభివృద్ధి అన్నట్టుగా తెలంగాణలో పాలన కొనసాగుతున్నదని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. పటాన్చెరు పట్టణంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ పట్టణ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్�