పటాన్చెరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. వివిధ కులసంఘాలు, కాలనీల అసోసియేషన్లు బీఆర్ఎస్కు ఏకగ్రీవ మద్దతు తెలుపుతున్నాయి. యువత బీఆర్ఎ�
బీఆర్ఎస్ పాలనలో కోటికాంతుల్లో తెలంగాణ వెలిగిపోతున్నదని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. శనివారం పటాన్చెరు పట్టణంలోని జీఎమ్మార్ కన్వెన్షన్హాల్లో చిన్నతరహా పరిశ్రమల సమాఖ్య ఆత
పటాన్చెరు ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి గూడెం మహిపాల్రెడ్డికి సంపూర్ణ మద్దతు తెలుపుతూ పలు సంఘాలు ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నాయి. సోమవారం పటాన్చెరు పట్టణంలోని జీఎమ్మార్ కన్వెన్షన్హాల్లో క్షత�
బీఆర్ఎస్లోకి చేరికల పర్వం కొనసాగుతున్నది. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని ప్రజలు మెచ్చి స్వచ్ఛందంగా కాంగ్రెస్, బీజేపీలకు చెందిన యువత, పెద్దలు పెద్దఎత్తున బీఆర్ఎస్లో చేరుతున్నా�
పటాన్చెరులో గులాబీదళం కదం తొక్కింది. బీఆర్ఎస్లో పటాన్చెరు నియోజకవర్గంలోని పలువురు కాంగ్రెస్ నాయకులు చేరారు. వారిని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కే సత్యనారాయణ, యూపీ మాజీ ఎమ్మెల్య
తెలంగాణలో ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసి హాట్రిక్ సీఎంగా కేసీఆర్ చరిత్ర సృష్టిస్తారని పటాన్చెరు బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. ఆదివారం అమీ
సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్తామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. శనివారం పటాన్చెరు పట్టణంలోని జీఎమ్మార్ కన్వెన్షన్ హాల్లో మండల స్థాయి బీఆర్ఎస్ శ్రేణుల సమావేశంల�
పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డికి నియోజకవర్గ పద్మశాలీ సంఘం మద్దతు తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానం చేసింది. శుక్రవారం పటాన్చెరు పట్టణంలో పద్మశాలీ సంఘం నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకుల సమావేశం నిర్�
పటాన్చెరు బీజేపీకి ఝలక్ ఇస్తూ బీజేపీ రాష్ట్ర నాయకుడు, మాజీ కార్పొరేటర్ శంకర్యాదవ్ బీఆర్ఎస్లో చేరారు. గురువారం హైదరాబాద్లోని బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహ�
పటాన్చెరు నియోజకవర్గంలో రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన మ్యానిఫెస్టోకు తోడుగా నవరత్న మ్యానిపెస్టోను ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ప్రకటించారు. సోమవారం పటాన్చెరు పట్టణంలోని జీఎమ్మార్ కన్వె
శరవేగంగా అభివృద్ధి చెందుతున్న అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని 24 కాలనీల్లో ప్రతి ఇంటికీ శుద్ధి చేసిన రక్షిత తాగునీరు అందించాలన్న లక్ష్యంతో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు, రూ.100 కోట్లతో 10 మిలియన్ లీటర్ల సామర్
గ్రామాలకు మహర్దశ కల్పించామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం పటాన్చెరు మండలం ఇంద్రే శం గ్రామంలో జీవీఆర్ ఎంటర్ ప్రైజెస్ సౌజన్యంతో రూ.3.46 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి
ప్రభుత్వ పాఠశాలలకు కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు కల్పిస్తున్నామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరు మండలంలోని చిట్కుల్ గ్రామంలో రూ.3.56 కోట్లతో చేపట్టిన అభివృద్ధి ప�