బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేసిందని, చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించి ఓట్లు అడిగే హక్కు, అర్హత మనకే ఉందని పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు.
మెదక్ గడ్డపై గులాబీ జెండా ఎగురవేసేందుకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం ఆర్సీపురం డివిజన్లోని లక్ష్మీగార్డెన్స్లో ఆర్సీప�
బీఆర్ఎస్ కార్యకర్తలే మా బలం..బలగమని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. సోమవారం పటాన్చెరు పట్టణంలోని జీఎంఆర్ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ మెదక్ పార్లమెంట్, పటాన్�
మెదక్ గడ్డా.. గులా బీ అడ్డా అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారం గ్రామ పరిధిలోని సిద్ధి వినాయక దేవస్థానంలో బీఆర్ఎస్ ప్రచార రథాల�
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.శుక్రవారం తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో పటాన్చెరు పట్టణంలోని శాంతిన�
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్రెడ్డిని పోలీసులు తెల్లవారుజామున అరెస్టు చేయడంపై హరీశ్రావు తీవ్రంగా ఖండించారు.
కర్ధనూర్ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. శనివారం పటాన్చెరు మండలం కర్ధనూర్ గ్రామంలో రూ. కోటి 14 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్
స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ (ఎస్డీఎఫ్) ఇవ్వాలని ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంగళవారం సీఎం రేవంత్రెడ్డిని కలిశారు.
ముగ్గులు మన సంస్కృతికి ప్రతీకని పటాన్చెరు ఎమ్మెల్యేగూడెం మహిపాల్రెడ్డి అన్నా రు. ఆదివారం ముత్తంగిలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మెరాజ్ఖాన్, బీఆర్ఎస్ మండల మైనార్టీ అధ్యక్షుడు ఆబెద్ ఆధ్వర్యంలో �
పటాన్చెరు నియోజకవర్గం లో ఆలయాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని జంగంపేట గ్రామంలో నిర్వహించిన రేణుకా ఎల్లమ్మతల్లి ఆలయ ప్రథమ వార్సి
పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ను రాష్ట్రంలోనే ఆదర్శంగా అభివృద్ధి చేస్తానని ఎమ్మె ల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. మంగళవారం పటాన్చె రు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలో చైర్మన్ విజయ్కుమార్ అధ్
ప్రజల ఆకాంక్షల మేరకు ప్రగతి పనులు చేపడుతామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరు పట్టణంలోని జీఎమ్మార్ కన్వెన్షన్ హాలులో అభివృద్ధి పనులపై నియోజకవర్గ స్థాయి సమీక్ష �
ప్రజలకు ఉపయోగపడే పథకాలకు మద్దతు ఇస్తామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. ఆదివారం పటాన్చెరు పట్టణంలో ఎమ్మె ల్యే గూడెం మహిపాల్రెడ్డి నూతన ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకాన్
పటాన్చెరు మండలం ఇస్నాపూర్ చౌరస్తాలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ఆధ్వర్యంలో గురువారం జరిగిన బీఆర్ఎస్ ప్రచా ర సభకు మంత్రి తన్నీరు హరీశ్రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇస్నాపూర్ మాజీ�
జిల్లాలో పలువురు బీఆర్ఎస్ అభ్యర్థులు గురువారం అట్టహాసంగా నామినేషన్లు దాఖలు చేశారు. ఆయా నియోజకవర్గాల్లోని ఆలయాల్లో కుటుంబసమేతంగా ప్రత్యేక పూజలు చేసి, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య నియోజకవర్గ రిటర్నింగ్ �