కరీంనగర్ ఎస్సారార్ కళాశాల మైదానంలో ఈనెల 12న నిర్వహించే కదనభేరి సభకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు.
త్యాగానికి మారుపేరు సంత్ సేవాలాల్ మహారాజ్ అని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పేర్కొన్నారు. నగరంలోని సప్తగిరికాలనీలో గల సేవాలాల్ మందిరంలో బుధవారం సేవాలాల్ జయంత్యుత్సవాలు నిర్వహించారు. కాగా, సేవాలాల్ చ�
కరీంనగర్లో మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు పూర్తికి ప్రభుత్వం నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అసెంబ్లీలో కోరారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రాజెక్టును 450 కోట్లతో ప్రారంభించా�
నల్లగొండలో ఈనెల 13న నిర్వహించనున్న బీఆర్ఎస్ సభకు నియోజకవర్గం నుంచి శ్రేణులు తరలివెళ్లాలని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. ఆదివారం కరీంనగర్లోని తన నివాసంలో సన్నాహక సమ�
‘క్యాన్సర్ అనేది ప్రాణాంతక వ్యాధి కాదు. ప్రస్తుత పరిస్థితుల్లో సాధారణ జబ్బుగా మారిపోయింది. ప్రాథమిక దశలో గుర్తిస్తే ఈజీగా నయమైపోతుంది. ఈ క్రమంలో అందరం కలిసి వ్యాధిని నిర్మూలిద్దాం’ అని అని మాజీ మంత్రి,
అన్ని వృత్తుల్లోకెల్లా వైద్య వృత్తి పవిత్రమైందని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అభిప్రాయపడ్డారు. కరీంనగర్లోని వీ కన్వెన్షన్లో జరుగుతున్న 9వ రాష్ట్ర స్థాయి ఆర్థోపెడిక్ సర్జన్ల సదస్సులో భాగంగా శనివారం రా�
బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కలిసికట్టుగా పనిచేస్తే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ ధీమా వ్యక్తం చేశారు.
గజ్వేల్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురువారం అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా కరీంనగర్, హుజూరాబాద్ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, కౌశిక్రెడ్డి, చొప్పదండి, మానకొండూర్ మాజీ ఎమ�
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రజాప్రతినిధులు పని చేయాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సూచించారు. కరీంనగర్ మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య
ప్రతి కార్యకర్త నుంచి రాష్ట్రస్థాయి నాయకుల దాకా ప్రజాప్రతినిధుల మధ్య అనుబంధాన్ని పెంచడం, పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ నెల 5న కరీంనగర్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట
కరీంనగర్లో ఈనెల 24న జరిగే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ సోషల్ మీడియా బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కరీంనగర్ నడిబొడ్డున అద్భుతంగా నిర్మించిన ‘కరీంనగర్ సర్క్యూట్ రెస్ట్హౌస్' బోర్డును సోమవారం తొలగించారు. దశాబ్దాల కింద నిర్మించిన కరీంనగర్ ఆర్అండ్బీ అతిథి గృహం శిథిలావస