‘గతంలో మీరు ఒక్కసారి ఎంపీగా గెలిపిస్తే కరీంనగర్కు స్మార్ట్సిటీ హోదా సాధించి వెయ్యి కోట్ల నిధులు తెచ్చిన. జాతీయ రహదారుల కోసం కొట్లాడిన. కరీంనగర్ మనోహరాబాద్ రైల్వేలైన్కు నిధులు మంజూరు చేయించిన.
“పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్లు ఒక్కటైనయ్. బీఆర్ఎస్ను ఓడించేందుకు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నయ్. అందుకే కొన్ని చోట్ల కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులను నిలబెడితే, మరికొన్ని సీట్లల్లో బీ�
‘తెలంగాణ గడ్డపై భూమి, నీరు ఉన్నంతకాలం బీఆర్ఎస్ ఉంటుంది. రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఏర్పాటు చేసిన పార్టీ ప్రజల గొంతుకగా పనిచేస్తుంది. ఎవరెన్నీ కుట్రలు చేసినా తెలంగాణ చరిత్రను చెరిపివేయలేరు’ అని మాజీ మంత్ర�
బండి సంజయ్ డొల్ల మాటల మనిషేనని, ఆయన గురించి కరీంనగర్ ప్రజలకు తెలిసి పోయిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు తీవ్రంగా విమర్శించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నా..
పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నది. బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ తరఫున స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో కలిసి మాజీ మంత్రి హరీశ్ రావు శనివారం రాత్రి నగరంలో ప్రచారం �
బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శనివారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. గులాబీ జెండాలను ఆవిష్కరించి, స్వీట్లు పంపిణీ చేశారు. కరీంనగర్ శివారులో
నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి అద్భుత స్పందన వస్తున్నదని, నాయకులు, ప్రజాప్రతినిధులు ఈ సారి పార్టీ గెలుపుకోసం ఎన్నికల్లో కష్టపడి పని చేయాలని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నదుల అనుసంధానం పేరిట తెలంగాణకు జీవధార అయిన గోదావరి జలాలను కొల్లగొట్టే కుట్ర చేస్తున్నదని కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి, సీనియర్ నాయకుడు బోయినపల్లి వినోద్కు
కరీంనగర్ ఎంపీగా తనను గెలిపిస్తే ప్రజాసమస్యలపై ప్రశ్నించే గొంతుకనవుతానని బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ స్పష్టం చేశారు. 2019లో చేసిన పొరపాటును మళ్లీ చేసి మోసపోవద్దని ప్రజ�
“కేంద్రంలో అధికారంలో ఉన్నా ఎంపీ బండి సంజయ్ ఐదేళ్లు ఐదు రూపాయల పని కూడా చేయలేదు. ఓ గుడి తెచ్చిండా.. ఓ బడి తెచ్చిండా?” అని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ ప్రశ్నించారు.
గులాబీ జెండాతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ స్పష్టం చేశారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్, బీజేపీ నాయకులకు చెంపపెట్టు
నిజామాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ శుక్రవారం పండుగ వాతావరణంలో నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం పాత కలెక్టరేట్ మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. జగిత్యాల జిల్లా నుంచి
అంబేద్కర్ ఆశయాలను కొనసాగించేందుకు అన్ని వేళల్లో కృషి చేస్తామని బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ స్పష్టం చేశారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా స్థానిక కోర్టు చౌరస్తాలోని ఆయ �
కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా బోయినపల్లి వినోద్కుమార్ గెలిస్తేనే తెలంగాణ ఆత్మగౌరవం నిలబడుతుంది. పార్లమెంట్లో ప్రశ్నించే ఆ గొంతుకకు పట్టం కడుదాం. ఆయన విజయం సాధిస్తేనే కరీంనగర్ మరింత అభివృద్ధి చ�