గురుకుల అద్దె భవనాలకు తాళాలు వేసేందుకు యజమానులు సిద్ధమైతే తోడ్కల్ తీస్తమని హెచ్చరించినట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ మేరకు బుధవారం శాసనసభలో గురుకులాలపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు.
కాంగ్రెస్ సర్కార్ తీరుపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యేలు టీ హరీశ్రావు, జగదీశ్రెడ్డి, పాడి కౌశిక్రెడ్డి అక్రమ అరెస్టుకు నిరసనగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం రాష్ట్రవ్యాప
రాష్ట్రమంతా మరోసారి కరీంనగర్ వైపు చూసే విధంగా దీక్షా దివస్ను విజయవంతం చేద్దామని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. 2009 నవంబర్ 29న అల్గునూర్ చౌరస్తాలో కేసీఆర్ను పోలీసులు �
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని టవర్సర్కిల్లో ఏర్పాటు చేసిన వర్ష జ్యువెల్లర్స్ గోల్డ్ అండ్ సిల్వర్ షాప్ను ఆదివారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రి శ్రీధర్బాబు, ఎమ్మెల్యే గంగు
బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ఖమ్మం పర్యటనలో భాగంగా శుక్రవారం ఉదయం 11గంటలకు ఖమ్మం నగరంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం(తెలంగాణ భవన్)కు వచ్చారు.
‘బాల సదనం చిన్నారుల ముఖాల్లో ఆనందం చూడాలన్నదే మా ప్రధాన ఉద్దేశం. వారి భవిష్యత్తు కోసమే సకల సదుపాయాలతో నూతన భవనాన్ని నిర్మిస్తున్నాం’ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పేర్కొన్నారు. గురువారం కరీం
కులవృత్తుల వ్యతిరేకి కాంగ్రెస్ అని, ఆ పార్టీ పాలనలో వృత్తులన్నీ ధ్వంసమయ్యే పరిస్థితులు నెలకొన్నాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మండిపడ్డారు.
ఆచరణ సాధ్యం కాని అబద్దపు హామీలతో కాంగ్రెస్ గద్దెనెక్కి ప్రజలను వంచించిందని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ విమర్శించారు. మంగళవారం కొత్తపల్లి మండలం నాగులమల్యాలలో 2 కోట్లతో నాగులమల్యాల �
వినాయక నిమజ్జనోత్సవాలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మేరకు అధికారులు విగ్రహాల నిమజ్జన ప్రాంతాల్లో లైటింగ్ ఏర్పాటు చేయడంతో పాటు భారీ క్రేన్లను అందుబాటులో ఉంచారు. భక్తుల�
ఓ వైపు టీటీడీ టెంపుల్, మరోవైపు సుమారు 1800 ఏళ్ల చరిత్ర కలిగిన రేకుర్తి లక్ష్మీనర్సింహస్వామి ఆలయంతో కరీం’నగరం’ అధ్యాత్మిక శోభను సంతరించుకున్నదని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అ న్నారు.
కన్నెపల్లిలో తక్షణమే పంపిగ్ ప్రారంభించి కాళేశ్వరం జలాలను రైతాంగానికి అందించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది. వందల టీఎంసీల కృష్ణాగోదావరి జలాలు సముద్రం పాలవుతున్నా సర్కారు పట్టించుకోవటం లేదని
రీంనగర్ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో నిధులు తీసుకువచ్చేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తానని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ హామీ ఇచ్చారు.
ఆనాటి ప్రధాని మోదీ తీరు ప్రస్తుతం లేదని, ప్రాంతీయ పార్టీలకు మనుగడే లేదన్న ఆయన నేడు ఆ పార్టీల పంచనే చేరారని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ ఎద్దేవాచేశారు.
బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్తో ఆదివారం పలువురు బీఆర్ఎస్ నేతలు భేటీ అయ్యారు. తమ జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులను ఈ సందర్భంగా వారు ఆయనకు వివరించారు.