ఎన్నికల్లో తనను గెలిపిస్తే పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు సేవకుడిలా పని చేస్తానని, ఇక్కడి సమస్యలపై పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుకనవుతానని బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమా�
“రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నది ప్రజా పాలన కాదు.. దోపిడీ, ప్రతీకార పాలన. కాంగ్రెస్ గ్యారంటీల పార్టీ కాదు.. దోపిడీల పార్టీ” అని దానిని అంతమొందించేదాకా ఉద్యమిద్దామని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్�
సాగునీరు అందక ఎండిపోయిన పంటలకు ఎకరానికి 25 వేల పరిహారం చెల్లించాలని రైతాంగం ప్రభుత్వాన్ని డిమాం డ్ చేసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు క్వింటాల్ ధాన్యానికి 500ల బోనస్ చెల్లించాలని, 2 లక్షల రైతు రుణమాఫీ
‘సార్.. కాంగ్రెస్ తెచ్చిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో మా బతుకులు రోడ్డున పడ్డయ్. నాలుగు నెలల్లోనే 40 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నరు. మా గురించి కూడా పోరాడండి’ అని ఆటో డ్రైవర్లు బీఆర్ఎస్ అధ�
ఉపాధి హామీ పథకంలో కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లి మండలం రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం సాధించింది. కేంద్ర ప్రభుత్వం శనివారం విడుదల చేసిన ఫలితాల్లో ముందంజలో నిలిచింది. ఉపాధి హామీ పథకం ద్వారా ఎక్కువ మంది క�
వేసవి కాలంలో నగరంలో ఎక్కడా కూడా ప్రజలకు ఇబ్బంది కలుగకుండా తాగునీటి సరఫరా చేయాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం లోయర్ మానేరు డ్యాంలో నీటి నిల్వలను మాజీ ఎంపీ వినోద్కు�
‘బీఆర్ఎస్ హయాంలోనే కరీంనగర్లో అభివృద్ధి జరిగింది. ఇంటింటికీ సంక్షేమ ఫలాలు అందాయి. అటు డబుల్ ఇంజిన్ సరారు అని చెప్పుకునే బీజేపీ, ఇటు మాటలతో కోటలు కట్టే కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధి శూన్యం.
కరీంనగర్ జిల్లా కేంద్రంలో మెగా ఆటో షో అట్టహాసంగా ప్రారంభమైంది. రెండు రోజుల ఈ ఎక్స్పో మొదటి రోజు అదిరిపోయింది. ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా ఫూలే (సర్కస్) మైదానం వేదికగా న
కరీంనగర్ మరోసారి కదనశంఖం పూరించింది. ఎస్సారార్ కాలేజీ మైదానం బీఆర్ఎస్ పార్టీకి పునరుత్తేజాన్ని ఇచ్చింది. జై తెలంగాణ అంటూ పిడికిళ్లు మళ్లీ లేచాయి. గులాబీ దళపతి కేసీఆర్ తిరిగి ఉద్యమ సూరీడయ్యారు.
KCR | లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ సమరశంఖం పూరిస్తున్నది. ఉద్యమకాలం నుంచి కలిసొచ్చిన కరీంనగర్ గడ్డ మీద నుంచే పార్టీ అధినేత కే చంద్రశేఖర్రావు మరోసారి జంగ్సైరన్ మోగించనున్నారు.
కరీంనగర్లో మంగళవారం నిర్వహించే బీఆర్ఎస్ కరీంనగర్ కదనభేరి సభకు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు.