శంకరపట్నం/చిగురుమామిడి/గంగాధర/హుజూరాబాద్టౌన్/ సైదాపూర్/ కార్పొరేషన్/ కరీంనగర్రూరల్/ మానకొండూర్ రూరల్, మే 5: జిల్లా వ్యాప్తంగా ఆదివారం కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్కు మద్దతుగా పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఇంటింటా ప్రచారం చేశారు. కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ను గెలిపించాలని ప్రజలను కోరారు. కాగా, నగరంలోని 59వ డివిజన్లో బోయినపల్లి వినోద్కుమార్ సతీమణి మాధవి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సతీమణి రజిత ఇంటింటికీ వెళ్లి ఓటు అభ్యర్థించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ గందె మాధవి-మహేశ్, బీఆర్ఎస్ నాయకులు కర్రె పావని, రవి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
స్థానిక ప్రధాన కూరగాయల మారెట్లో మాజీ మేయర్ రవీందర్సింగ్ ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గుంజపడుగు హరిప్రసాద్, కెమసారం తిరుపతి, కొత్తకొండ శ్రవణ్, తుల భాసర్ రావు, జయంత్ తదితరులు పాల్గొన్నారు. శంకరపట్నం మండలంలో జడ్పీటీసీ లింగంపల్లి శ్రీనివాస్రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు పెద్ది శ్రీనివాస్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంట మహిపాల్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చిగురుమామిడిలో ఎంపీపీ కొత్త వినీతాశ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మామిడి అంజయ్య, గ్రామాధ్యక్షుడు ఆకవరం శివప్రసాద్, నాయకులు తదితరులున్నారు.
గంగాధర మండలంలో తాజా మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హుజూరాబాద్ పట్టణంలో కౌన్సిలర్లు కొండ్ర జీవిత-నరేశ్, తాళ్లపెల్లి శ్రీనివాస్గౌడ్, బల్దియా వైస్ చైర్పర్సన్ కొలిపాక నిర్మల, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, వార్డు అధ్యక్షుడు రామగిరి కృష్ణ, నాయకులు రవీంద్రాచారి, ముప్పు చంద్రయ్య, మురహరి కొమురయ్య, మొలుగు తిరుపతి, మహేశ్, నితీశ్, పురాణం రాజు, సాయిచరణ్, మార్కండేయ, ఎండీ ఇసాక్, ఎండీ ఇమ్రాన్, రవీందర్రావు, కొలిపాక అజయ్, హరిబాబు, భూపతిరాజ్, రేణుక, కిషన్రెడ్డి, రాజేందర్, అన్నయ్యలింగం, వేణు, శ్రీకాంత్, రమేశ్యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
సైదాపూర్ మండలంలో ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్రెడ్డి, వెన్నంపల్లి సింగిల్విండో చైర్మన్ బిల్ల వెంకటరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు సోమారపు రాజయ్య, చెల్మల్ల రాజేశ్వర్రెడ్డి, మాజీ సర్పంచ్ తాటిపల్లి యుగేంధర్రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ పోతిరెడ్డి హరీశ్రావు, నాయకుడు పైడిపల్లి రవీందర్గౌడ్, తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ రూరల్ మండలం చామనపల్లిలో ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, మాజీ సర్పంచులు లక్ష్మి-ఐలయ్య, శ్రీనివాస్, పరశురాములు, ఎల్లాగౌడ్, చలమయ్య, మల్లేశం, నర్సింగ్, ఎల్లయ్య, నారాయణ, వెంకటేశ్వర్లు, గోపాల్పూర్లో నారాయణ, మల్లారెడ్డి, నర్సయ్య, రమేశ్, మొగ్దుంపూర్లో జక్కం నర్సయ్య, అంజిరెడ్డి, రమేశ్గౌడ్, లచ్చయ్య,
దుర్శేడ్లో సంపత్రావు, రాజ్కమల్, మహేశ్, గట్టయ్య, కరుణాకర్, మహేశ్, గంగయ్య, తిరుపతి, కుమార్, శ్రీనివాస్, నగునూర్లో వినయ్, శ్రీధర్, రవితేజ, కిషన్, చేగుర్తిలో అంజయ్య, రాజయ్య, లక్ష్మీనారాయణ, కొమురయ్య, మోహన్, చెర్లభూత్కూర్లో రమణారెడ్డి, శ్యాంసుందర్రెడ్డి, తిరుపతి గౌడ్, అనంతరెడ్డి, తిరుపతి, ఎలబోతారంలో కొమురయ్య, లింగారెడ్డి, లక్ష్మారెడ్డి, సుదర్శన్ రెడ్డి, దుబ్బపల్లిలో రమేశ్, రంగారెడ్డి, శ్రీనివాస్, మల్లారెడ్డి, రాజిరెడ్డి పాల్గొన్నారు. మానకొండూర్ మండలంలో మాజీ సర్పంచ్ రామంచ గోపాల్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు మల్లయ్య చారి, సంపత్, శ్రీనివాస్, సంపత్, బ్రహ్మరెడ్డి, సాగర్ గౌడ్, మల్లేశం, మల్లికార్జున్ గౌడ్, శివ, వెంకట రెడ్డి, శంకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.