రేవంత్ పాలనలో రాష్ట్రం అన్ని రం గాల్లో నిర్వీర్యమైందని, ముఖ్యంగా నేరాల్లో ఏకంగా నంబర్ వన్గా నిలిచే దౌర్భాగ్యపు పరిస్థితి దాపురించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా విమర్శించా
రాష్ట్రంలో కాంగ్రెస్ది ప్రజాపాలన కాదని, పాపపు పాలన చేస్తున్నదని, ప్రజాతీర్పు, ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నదని ప్రభుత్వ మాజీ విప్ బాల్క సుమన్ మండిపడ్డారు. క్యాతన్పల్లి మున్సిపల్ చైర్మన్, వైస్
గంగాధర మండలంలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు శనివారం చేపట్టే పర్యటనను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పిలుపునిచ్చారు.
కరీంనగరంలోని కిసాన్నగర్లో పోలీసులు జులుం ప్రదర్శించారు. బీఆర్ఎస్ అభ్యర్థిని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారంటూ మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో పాటు నాయకులు అడ్డుకొనే ప్రయత్నం చేయగా.. గంగులత�
కరీంనగర్లో గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి జరిగిందని, ఇక ముందు కూడా బీఆర్ఎస్ వస్తేనే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్పష్టం చేశారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయకుండా మోసం చేసిందని, ఇప్పుడు మళ్లీ ఓట్లు వేసి మోసపోవద్దని మాజీ ఎంపీ వినోద్కుమార్ సూచించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నగ�
కాంగ్రెస్, బీజేపీ పాలనలో కరీంనగర్లో విధ్వంసం జరుగుతున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మండిపడ్డారు. కరీంనగర్లో గత ప దేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి జరిగిందని, ఇక ముందు కూడా బీ
రెండేళ్ల కాంగ్రెస్, బీజేపీ పాలనలో కరీంనగర్ను పూర్తిగా విధ్వంసం చేశారని మాజీమంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ధ్వజమెత్తారు. మంగళవారం నగరంలోని 40, 4 డివిజన్లలో ఆయన ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట�
కాంగ్రెస్ ఎన్నికల్లో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పట్టించుకోకుండా ప్రజలకు బాకీ పడిందని, ఆ బాకీలను ఎప్పుడు తీరుస్తారో చెప్పాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ జీవోను ఇవ్వడం కాదు, అమలు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం పైనే ఉందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పేర్కొన్నారు.