అధికారంలోకి వచ్చిన నాటినుంచి ఎలాంటి భూములనూ నిషేధిత జాబితాలో చేర్చనే లేదం టూ రెవెన్యూ మంత్రి పచ్చి అబద్ధాలు చెప్తున్నరు. దశాబ్దాలుగా పట్టా భూములుగా ఉన్నవి, కాంగ్రెస్ రాగానే ప్రభుత్వ భూములు ఎట్లా అయ్య�
పాలిటెక్నిక్ విద్యను బలిపెట్టే కుట్రలు చేయద్దని, పేద విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడవద్దని మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హితవు పలికారు. జీవో నంబర్ 97ను వెంటనే రద్దు చేయాలని, లేదంటే విద్యార్�
ఏ ధైర్యంతో గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డులో తెలంగాణ ప్రాజెక్టుల రద్దు అంశాన్ని ఎజెండాలో చేర్చుతారని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ ప్రశ్నించారు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కోతిరాంపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల సమీపంలో వెలసిన మైసమ్మ తల్లి బోనాల వేడుకలు మంగళవారం కన్నులపండువగా నిర్వహించారు. సరస్వతి నగర్, గిద్దె పెరుమాండ్ల కాలనీవాసులు, స్థానిక మాజీ �
ఎల్నినో నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో నీటి ఇబ్బందులు రాకుండా చూడాలని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సూచించారు. తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రతి ఎమ్మెల్యేకు రూ.కోటి నిధులను డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌ�
మండలంలోని ఖాజీపూర్లో కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన ఇసుక క్వారీని వెంటనే రద్దు చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. ఇసుక క్వారీని రద్దు చేయాలని గ్రామస్తులు, రైతులు కొన్ని
నిజానికి కాళేశ్వరం సిస్టమంతా బాగానే ఉన్నది. కానీ, ముఖ్యమంత్రి బుర్ర బాగాలేకనే ఈ ఇబ్బందులు వచ్చి పడుతున్నయి. నిజానికి మా అధినేత కేసీఆర్ చిన్న ఇషారా ఇస్తే చాలు.. పంపులు చాల్ చేయడానికి మేం సిద్ధంగా ఉన్నం. అ�
‘సర్'లో భాగంగా ఎన్నికల కమిషన్ నిర్దేశించిన గడువులోగా ఓటర్ల నమోదు ప్రక్రియను పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు.
తెలంగాణలో చేనేత కార్మికులను ఆదుకున్నది ఒక్క కేసీఆర్ ప్రభుత్వమేనని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఉద్ఘాటించారు. శుక్రవారం కొత్తపల్లి చేనేత పారిశ్రామిక సహకార సంఘం పాలకవర్గ ప్రమాణ స్వీ�
కేవలం రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్కు పేరు వస్తుందన్న దురుద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరంలోని మేడిగడ్డకు మరమ్మతులు చేయకుండా, నీటిని ఎత్తిపోయకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని మాజీ మంత్ర�
మండలంలోని ఏడు గ్రామాల రైతులకు సాగునీరు అందించేందుకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆదివారం గంగాధర మండలం ఆచంపల్లి శివారులోని వరదకాల్వ తూం వద్ద మహాధర్నాకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా నిర్వహించ�
రేవంత్ పాలనలో తెలంగాణ రాక ముందు నాటి ఉమ్మడి రాష్ట్రంలోని పరిస్థితులు పునరావృతమవుతున్నాయి. ఇప్పటికే మృగశిర కార్తె దాటుతున్నా నారుపోసేందుకు నీళ్లు లేక అన్నదాతలు తండ్లాడాల్సిన దుస్థితి ఉన్నది. కరీంనగర�
సింగరేణిని కాంగ్రెస్ ప్రభుత్వం దారుణంగా దోచుకుంటున్నదని, సంస్థను దివాలా తీయించేందుకు కుట్ర చేస్తున్నదని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.