వరంగల్- నల్లగొండ- ఖమ్మం పట్టభద్రుల ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఆదివారం బీఆర్ఎస్ కొమురవెల్లి మండల నాయకులు ప్రచారం నిర్వహించారు.
పార్లమెంట్ ఎన్నికల్లో కరువు తెచ్చిన కాంగ్రెస్కు తగిన బుద్ధి చెప్పాలని, కారు గుర్తుకు ఓటు వేసి మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మేడ్చల్ ఎ�
ఆరు గ్యారంటీలను అమలుచేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయక ప్రజలను మోసం చేసిందని, అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలంతా బీఆర్ఎస్ భువనగిరి ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్న�
ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని, రాష్ట్రంలో రైతులకు, ప్రజలకు మేలు జరుగాలంటే బీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ట్రైకార్�
పార్లమెంట్ ఎన్నికల్లో సింగరేణి కార్మికులు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి కేసీఆర్కు అండగా నిలవాలని ఎంపీ అభ్యర్ధి కొప్పుల ఈశ్వర్ కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం శ్రీరాంపూర్ ఓపెన్కాస్ట్లో �
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ను నమ్మితే తెలంగాణ అల్లకల్లోలమే అవుతుందని, ఆ పార్టీలు సింగరేణి సంస్థను పూర్తిగా అమ్మేందుకు పూనుకుంటాయని పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ
పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల గడ్డపై మూడోసారి గులాబీ జెండా ఎగరడం ఖాయమని జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి అన్నారు. శుక్రవారం షాబాద్ మండల పరిధిలోని ఉబ్బగుంట గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ�
కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా హామీలు ఇచ్చి పవర్లోకి రావడం.. ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మభ్యపెట్టడం..అధికారంలోకి వచ్చి ఐదు నెలలు అవుతున్నా ఇచ్చిన హామీల్లో ఒక్క దానిని కూడా సక్రమంగా అమలు చేయకపోవడంతో లో
ఆరు గ్యారెంటీలు ఎక్కడ అమలు చేశారో సీఎం రేవంత్రెడ్డి సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల ఇన్చార్జి దూదిమెట్ల బాల్రాజ్యాదవ్ డిమాండ్ చేశారు. మహబూబ్నగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మన్
ఆచరణకు సాధ్యం కాని హామీలిచ్చి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని పార్లమెంట్ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీల పేరుతో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఎగ్గొట్టిన కాంగ్రెస్కు బుద్ధి వచ్చే విధంగా ఎంపీ ఎన్నికల్లో ఓట్లు ఎత్తగొట్టాలని నారాయణఖేడ్ మా జీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్�
మోసకారి కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలని, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్సీ మంకెన కోటిరెడ్డి అన్నారు. త్రిపురారం మండల కేంద్రంలో శుక్రవారం బీఆర్ఎస్ నల్లగొండ పార్ల
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం హత్నూర మం డలం దౌల్తాబాద్ నస్తీపూర�