రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకే గ్యారెంటీ లేదు.. ఇక ఆరు గ్యారెంటీలకు దిక్కెక్కడిదని బీఆర్ఎస్ మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఆమె నర్సంపేట మాజీ ఎమ్మెల�
రాష్ట్ర హక్కుల సాధనే లక్ష్యంగా పని చేస్తానని ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఎంపీగా పనిచేసిన ఇన్నాళ్లు కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసమే పోరాడానని అన్నారు.
బీఆర్ఎస్ నాగర్కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే గువ్వ ల బాలరాజు అన్నారు. గురువారం ఆయన ఉప్పునుంతల మ�
అసెంబ్లీ ఎన్నికల ఓటమితో బీఆర్ఎస్ పనైపోయిందని జాతీయపార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు భ్రమపడ్డాయి. ఇక తమదే రాజ్యమని సంబురపడిపోయాయి. కేసీఆర్ అనారోగ్యం, ఇతర సమస్యలు బీఆర్ఎస్ను ముందుకు కదలనీయవని, ఇక బీఆర�
మరోసారి కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోవద్దని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి ప్రజలకు సూచించారు. బుధవారం మండలంలోని కోకట్తో పాటు పలు ప్రాంతాల్లో స్టీట్ కార్నర్ మీటింగుల్లో మండల పార్టీ అధ్య�
పదేండ్ల పాలనలో కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని, అవన్నీ ప్రస్తుతం మన కండ్ల ముందున్నాయని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం చేపట్ట�
కాంగ్రెస్ పార్టీ అధికారంలో కి వచ్చిన ఐదు నెలల్లోనే ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. బుధవారం పట్టణంలోని 8,18వ వార్డుల్లో బీఆర్ఎస్ నాగర�
సమస్యలు పరిష్కారం కావాలంటే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆనంద్ అన్నారు. బుధవారం ఆయన వికారాబాద్ మున్సిపల్ పర�
అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఇచ్చిన హమీలు నెరవేరుస్తామని చెప్పి.. కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత మండిపడ్డారు. కంటోన్మెంట్ రెండో వార్డు పరిధి�
బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ గెలుపు ఖాయమని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండల కేంద్రంలో సోమవారం రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్రెడ్డితో కలిసి �
నిజామాబాద్ ఎంపీగా బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎ మ్మెల్సీ ఎల్ రమణ ఓటర్లకు పిలుపునిచ్చా రు. సోమవారం సాయంత్రం మెట్పల్లి లో స్థానిక ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల �
లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ గ్రాఫ్ రోజు రోజుకూ పెరిగిపోతున్నదని పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. ప్రచారం సందర్భంగా ప్రజల నుంచి స్పందన లభిస్తున్నదని, తప్పకుండా పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వ�
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్నే గెలిపించాలని ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు. ఆదివారం మండలంలోని మర్తిడి, లుంబీనీనగర్, తుమ్మలగూడ, కుకుడ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఆదిలాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కును గెలిపించాలంటూ కౌటాల మండలంలో పార్టీ శ్రేణులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్సీ దండె విఠల్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నక్క �
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఆశీర్వదించి గెలిపిస్తే.. అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేస్తానని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. శనివారం రామకృష్ణాపూర్ ఠాగూర్ స్టేడియం�