నాడు నిండిన చెరువులు...పచ్చని చెట్లు.. పాడిపంటల్లో మాజీ సీఎం కేసీఆర్ కనిపించే వారని.. నేడు ఎండిన చెరువులు, కరువు కాటకాల్లో సీఎం రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారని....కేసీఆర్ పాలన లేక రాష్ట్రం ఆగమైందని...
మాయమాటలు చెప్పి అమలు చేయలేని హామీలు ఇచ్చి మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో ఓటుతోనే తగిన గుణపాఠం చెప్పాలని, కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత పిలుపునిచ్చా�
బీఆర్ఎస్తోనే పేదలకు న్యాయం జరుగు తుందని మహబూబా బాద్ లోక్సభ అభ్యర్థి మాలోత్ కవిత అన్నారు. గురువారం పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో వాకర్స్తో కలిసి మార్నింగ్ వాకింగ్ చేసి కూరగాయల సెంటర్, పలు కా�
తనను ఆశీర్వదించి ఎంపీగా గెలిపిస్తే నల్లమల ప్రజల గొంతుకను ఢిల్లీలో వినిపిస్తానని బీఆర్ఎస్ నాగర్కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. గురువారం ఆయన బీఆర్ఎస్ కం దనూలు జిల్
గత అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలుచేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి స్పష్టం చేశారు. గురువారం ఆయన ముప్కాల్ మండలం
సికింద్రాబాద్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు దాదాపుగా ఖరారైందని సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ అన్నారు. బుధవారం అడ్డగుట్ట డివిజన్లో స్థానిక కార్పొరేటర్ లింగాని ప్రసన్నలక్ష్మీ శ్రీనివా�
సమాజంలో ఎంతో ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని కాదని ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చానని నాగర్కర్నూల్ పార్లమెంట్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల సందర్�
గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు మాయ మాటలు, అబద్ధపు హామీలిచ్చి కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిందని నిజామాబాద్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రెం�
“సింగరేణిలో 26 ఏళ్లు పనిచేసిన. కార్మికుల ఇబ్బందులు కళ్లారా చూసిన. కార్పొరేట్ సంస్థ యజమానికి (కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీ) కార్మికుల కష్టాలు ఏం తెలుసు’ అని పెద్దపల్లి పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి, మా
చెన్నూర్ నియోజకవర్గంలో పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సు మన్ మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
చుట్టపుచూపుగా వచ్చే వీకెండ్ నాయకుడు కావాల్నో.. నిత్యం ప్రజల మధ్య ఉండి సేవ చేసే నేను కావాల్నో ప్రజలే తేల్చుకోవాలని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.
‘కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే దోచుకునేది. అమలుకాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కల్లబొల్లి మాటలతో కాలం వెల్లదీస్తుంది. జిల్లాలో పనికిరాని మంత్రులు ఉన్నరు.
పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు కోరారు. ఆదివారం నస్ప
రాష్ట్రంలో రేవంత్రెడ్డి రాక్షస పాలన కొనసాగిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటీ నెరవేర్చలేదని, పార్లమెంటు ఎన్నికల్లో మళ్
ప్రజలకు సంక్షేమ పథకాలు నేరుగా అందించే బీఆర్ఎస్ పార్టీని ఆదరించి మరోసారి అవకాశం ఇచ్చి అభివృద్ధి చేసుకుందామని వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునితామహేందర్రెడ్డి అన్నారు. శనివారం కులకచర్ల మ