ఎల్లారెడ్డిలో చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా? అని స్పీకర్ పోచారం ప్రజలను అడిగారు. అవినీతి నాయకులకు ఓటెయ్యొద్దని సూచించారు. మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భం�
Kalvakuntla Kavitha | కాంగ్రెస్ పార్టీని చూస్తే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందని, ఆ పార్టీ నాయకులు అన్ని రంగులు మార్చుతారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) విమర్శించారు.
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రచారం ఊపందుకున్నది. అభ్యర్థులు సభలు, సమావేశాలు, రోడ్షోలతో బిజీగా మారగా, గులాబీ సైన్యం మాత్రం గెలుపే ధ్యేయంగా ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నది.
చేవెళ్ల నియోజకవర్గ ప్రజలు తనను మరోమారు ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి కొనసాగిస్తానని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మంగళవారం చేవెళ్ల మండలంలోని కౌకుంట్ల, నవలయపల్లి, వెంకన్నగూడ, హస్తేపూర్, అంతారం, కుమ్మెర,
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ప్రజలకు మరోసారి కష్టాలు తప్పవని బోధన్ బీఆర్ఎస్ అభ్యర్థి మహ్మద్ షకీల్ అన్నారు. మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఎన్నికల కార్యాలయాన్ని స్థానిక నాయ�
‘హుస్నాబాద్ మీద నాకు సెంటిమెంట్ ఉన్నది. తొలి సభ ఇక్కడి నుంచే ప్రారంభించాం. ఇక్కడ అడుగుపెట్టి ఎక్కడ అడుగుపెట్టినా ఘన విజయమే తప్పా నాకు ఓటమి ఎదురు రాలేదు. అందుకే మీ ఆశీర్వాదం తీసుకుని నేను యుద్ధానికి బయల�
బోధన్ అసెంబ్లీ నియోజకవర్గంలో తన ఎన్నికల ప్రచా రం బుధవారం నుంచి ప్రారంభంకానున్నదని, పట్టణంలో బీఆర్ఎస్ బూత్ కమిటీల సభ్యులు, పార్టీ కార్యకర్తలతో పెద్ద ఎత్తున సభ నిర్వహిస్తున్నట్లు బోధన్ ఎమ్మెల్యే మహ
CM KCR | మరాఠా పోరాట యోధుడు ఛత్రపతి శివాజీ సొంతూరు శివనేరి నుంచి బీఆర్ఎస్ ఎన్నికల యాత్రను పది రోజుల్లో ప్రారంభిస్తుందని కేసీఆర్ వెల్లడించారు. ఈ దేశంలో కిసాన్ సర్కార్ రావాలని ప్రతిజ్ఞ చేసి, యాత్ర