వేములవాడ, మే 4: తెలంగాణ ఉద్యమకారుడు బోయినపల్లి వినోద్కుమార్ను కరీంనగర్ ఎంపీగా గెలిపించుకుందామని బీఆర్ఎస్ నాయకులు పిలుపునిచ్చారు. శనివారం పట్టణంలోని 18వ వార్డులో ఇంటింటా వినోద్కుమార్కు మద్దతుగా ప్రచారం చేశారు. ఇక్కడ నా యకులు కొండ నర్సయ్య, మొట్టల విజ య్, అంబటి సంతోష్, శ్రీనివాస్, గుం డేటి మీనయ్య, గవాస్కర్, రాజేశ్వరి, కిట్టు, సంతోష్ ఉన్నారు.
వేములవాడ రూరల్, మే 4: మున్సిపల్ పరిధిలోని పలు గ్రామాల్లో బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్కు మద్దతుగా ప్రచారం చేశారు. శాత్రాజుపల్లిలో పీఏసీఎస్ చైర్మన్ ఏనుగు తిరుపతిరెడ్డి ఇంటింటా ఓట్లు అభ్యర్థించారు. ఇక్కడ నాయకులు సతీశ్రెడ్డి, శ్రీనివాస్, సందనాల శ్రీనివాస్, బాబు, బండారి శ్రీనివాస్, పరశురాములు ఉన్నారు.
చందుర్తి ఏప్రిల్ 4: బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్కు మద్దతుగా ఆయన సతీమణి డాక్టర్ మాధవి మల్యా లలో ఉపాధిహామీ కూలీల ఓట్లు అభ్యర్థించారు. ఇక్కడ పార్టీ మండలాధ్యక్షుడు మ్యాకల ఎల్లయ్య, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు ఈర్లపల్లి రాజు, కోఆప్షన్ సభ్యుడు బత్తు ల కమలాకర్, నాయకులు గట్టు లక్ష్మీనారాయణ, అడ్డగట్ల ఆనందం ఉన్నారు.
సిరిసిల్ల రూరల్, మే 4: బీజేపీ, కాం గ్రెస్ పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని సెస్ చైర్మన్ చిక్కాల రామారావు ఆరోపించారు. శనివారం ఆయన తంగళ్లపల్లిలోని బీఆర్ఎస్ ఆఫీ స్లో నాయకులతో సమావేశమమై, మా ట్లాడారు. బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీగా బోయినపల్లి వినోద్కుమార్ను మరోసారి భారీ మెజార్టీతో గెలిపించుకుందామని విజ్ఞఫ్తి చేశారు. ఇక్కడ మండలాధ్యక్షుడు గజభీంకార్ రాజన్న, పట్టణాధ్యక్షుడు బండి జగన్, పీఏసీఎస్ చైర్మన్ బం డి దేవదాస్గౌడ్, చైర్మన్ వెంకటరమణారెడ్డి, నాయకులు కోడి అంతయ్య, పడిగెల రాజు, మిట్టపల్లి జవహర్రెడ్డి, కందుకూరి రామాగౌడ్, వెల్పుల నర్సయ్య, శ్రీకాంత్రెడ్డి, నవీన్రెడ్డి ఉన్నారు.
గంభీరావుపేట, మే4: అధికారం కో సం అబద్ధపు హామీలు ఇస్తూ మీ ముం దుకు వస్తున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులను మరోసారి నమ్మి మోసపోవద్దని నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు పిలుపునిచ్చారు. లింగన్నపేట, ముచ్చర్లలో బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్కుమార్కు మద్దతుగా శనివారం ప్రచారం చేశారు. ఇక్కడ కొమిరిశెట్టి లక్ష్మణ్, వంగ సురేందర్రెడ్డి, లింగన్నగారి దయాకర్రావు, గంద్యాడపు రాజు, బిల్లా గోపాల్, దుబాసి రాజు, అనిల్, చెవుల మల్లేశం, గడ్డి హరీశ్, అంజయ్య ఉన్నారు.
సిరిసిల్ల రూరల్, మే 4: ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్కు మద్దతుగా తంగళ్లపల్లి లో బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు బండి జగ న్ ఆధ్వర్యంలో ఎంపీపీ పడిగెల మాన స, మండలాధ్యక్షుడు గజభీంకార్ రాజ న్న నాయకులతో కలిసి ప్రచారం చేశా రు. ఇక్కడ పీఏసీఎస్ చైర్మన్లు బండి దేవదాస్గౌడ్, కోడూరి భాస్కర్గౌడ్, వైస్ ఎంపీపీ అంజయ్య, నాయకులు పడిగెల రాజు, మాట్ల మధు, వేణుగోపాలరావు, ఉమ్మారెడ్డి సత్యనారాయణరెడ్డి, బియ్యా ల కొండల్రావు, జక్కుల రవీందర్, రాజు, శ్రీకాంత్, కురమ రాజయ్య, కుం టయ్య, అడ్డగట్ల భాస్కర్, విజయేందర్రెడ్డి, మిట్టపల్లి జవహర్రెడ్డి,
మంద కనకరాజుగౌడ్, గనప శివజ్యోతి, మదన్రెడ్డి, లింగం, డాక్టర్ రవి, కర్నె బాల య్య, మోతే మహేశ్, తాటిపాముల శ్రీనివాస్గౌడ్ ఉన్నారు. అలాగే మున్సిపల్ విలీన గ్రామాల్లో కౌన్సిలర్లు లింగంపల్లి సత్యనారాయణ, పాతూరి రాజిరెడ్డి, ఒగ్గు ఉమ, రాజేశం, బుర్ర లక్ష్మి, బుర్ర మల్లికార్జున్, పోచవేని సత్య, పోచవేని ఎల్లయ్య, పీఏసీఎస్ చైర్మన్ జీల కిషన్యాదవ్, ఎరవెల్లి వెంకటరమణారావు, బాలరాజుగౌడ్, నాయకులు బూర తిరుపతి, పులి శ్రీనివాస్, మేడుదుల దేవ య్య, వీరగోని శ్రీనివాస్గౌడ్, షేక్అలీ, కంది భాస్కర్రెడ్డి, నర్మెట ప్రభుదాస్, గుగ్గిళ్ల అజయ్గౌడ్ వినోద్కుమార్కు మద్దతుగా ప్రచారం చేశారు.
రుద్రంగి, మే 4: బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్కుమార్ను భారీ మెజారిటీతో గెలిపించాలని మండల కేంద్రంలో సెస్ డైరెక్టర్ ఆకుల గంగారాం, నేతలు ఇంటిం టా ఓట్లు అభ్యర్థించారు. ఇక్కడ గ్రామా ధ్యక్షుడు దయ్యాల కమలాకర్, నాయకు లు మాడిశెట్టి ఆనందం, చెప్యాల గణేశ్, ఉప్పులూటి గణేశ్, తలారి నర్సయ్య, ప్రశాంత్, నరేశ్, మోహన్ ఉన్నారు.
కోనరావుపేట, మే 4: కరీంనర్ ఎంపీ గా వినోద్కుమార్ను గెలిపించాలని రైతు సమన్వయ కమిటీ మాజీ మండలాధ్యక్షుడు గోగు ప్రతాపరెడ్డి కోరారు. నిమ్మపల్లిలో బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు తిరుపతిగౌడ్, నాయకులతో కలిసి ప్రచా రం చేశారు. ఇక్కడ మాజీ ఉపసర్పంచ్ దొంతరవేని శ్రీనివాస్ ఉన్నారు.
ఎల్లారెడ్డిపేట, మే 4: మండల కేం ద్రంతోపాటు పలు గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు ముమ్మర ప్రచారం చేశారు. కోరుట్లపేటలో మండలాధ్యక్షుడు వర్స కృష్ణహరి, జడ్పీటీసీ చీటి లక్ష్మణ్రావు ఓట్లు అభ్యర్థించారు. పలు గ్రామాల్లో పీఏసీఎస్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, కళ్యాణ్నాయక్, బాలమల్లు, కర్ణాకర్రా వు, గుళ్లపల్లి నర్సింహారెడ్డి, పరశురాము లు, ఎడ్ల సందీప్, వెంకటేశ్ ఉన్నారు.
ఇల్లంతకుంట, మే 4: కరీంనగర్ ఎంపీగా బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ నాయకులు శనివారం చిక్కుడువానిపల్లిలో ఇంటింటా ప్రచారం చేశారు. ఇక్కడ నాయకులు మొండయ్య, మల్లయ్య, రాజయ్య, తదితరులు ఉన్నారు.