కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా బోయినపల్లి వినోద్కుమార్ గెలువాలని ఆయన అభిమాని కరీంనగర్ నుంచి కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానం వరకు పాదయాత్ర చేశాడు. కరీంనగర్కు చెందిన పూసల పవన్ అనే యువకుడు నడుచు�
కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ ప్రజలకు పిలుపునిచ్చారు. నగరంలో శనివారం ఆయన జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ, రాష్ట్ర �
కరీంనగర్ ఎంపీ గా బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించుకొని.. ఈ ప్రాంత అభివృద్ధికి బాటలు వేసుకుందామని జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు పిలుపునిచ్చారు.
ప్రజల నుంచి బీఆర్ఎస్ పార్టీకి వస్తున్న ఆదరణతో రహ స్య కూటమి ఏర్పాటు చేసుకున్న బీజేపీ, కాంగ్రెస్, పార్టీకి సరైన గుణపాఠం చెప్పాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పిలుపునిచ్చారు.
కరీంనగర్ లోక్సభ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే వారు కావాలో.. విధ్వంసం సృష్టించే వారు కావాలో? ప్రజలే ఆలోచించాలని కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ సూచించారు.
పదేండ్ల బీజేపీ పాలన విషంతో సమానమని, 150 రోజుల కాంగ్రెస్ పాలన అబద్ధాలమయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే కేటీఆర్ ధ్వజమెత్తారు. పదేండ్ల కేసీఆర్ పాలన నిజమని స్పష్టం చేశారు.
అసెంబ్లీ ఎన్నికల్లో 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, వాటిని అమలును విస్మరించి తెలంగాణ ప్రజలను మోసం చేసిందని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి అన్నారు. మహిళలకు రూ.2500 పెన్షన్, �
పార్లమెంట్ ఎన్నికల్లో 12 స్థానాలు గెలుస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. వీణవంక మండల కేంద్రంలోని స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి నివాసానికి శుక్ర
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సిరిసిల్ల నీరాజనం పలికింది. డప్పులు, బోనాలు, మంగళహారతులు పట్టి కార్మిక క్షేత్రం ఘనంగా స్వాగతించింది. జిల్లా ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో గులాబీ దళంలో మరింత జోష్ కనిపించింది.
కరీంనగర్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ గెలిస్తేనే సిరిసిల్ల జిల్లా ఉంటుందని, ఇక్కడి చేనేత కార్మికులకు బతుకుదెరువు ఉం టుందని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్�
ప్రజల సమస్యలపై పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుక బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ను గెలిపిద్దామని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భా�
కరీంనగర్ మరోసారి కదనభేరి మోగించింది. గులాబీ దళపతి కేసీఆర్కు మొదటి నుంచి అండగా నిలిచిన ఉద్యమ గడ్డ మరోసారి కదం తొక్కింది. అశేష జనం తరలివచ్చి అపూర్వ స్వాగతం పలికింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు �
సర్వే ప్రకారం బోయినపల్లి వినోద్ కుమార్ ఎనిమిది శాతం ఓట్ల అధిక్యంతో ముందంజలో ఉన్నారని, కరీంనగర్లో ఆయన గెలుపు ఖాయమని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జోస్యం చెప్పారు. మీరందరు కూడా ఈ
‘తెలంగాణ మళ్లీ మర్లవడ్డది. ఉద్యమం ఆగి పోలేదు. ఇది కేవలం సెట్ బ్యాక్ మాత్రమే.. తెలంగాణ పునర్మిర్మాణం చేయాల్సి ఉన్నది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలిచేది మనమే’ అని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధిన