సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను తొలుత భద్రాద్రి జిల్లాకు ఇవ్వకుండా ఇతర జిల్లాలకు తీసుకెళ్తుండడంపై బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, జిల్లా రైతులు భగ్గుమంటున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గు�
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర దాటినా పల్లెలను పట్టించుకున్న పాపానపోలేదని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు విమర్శించారు. గ్రామాల్లోని సైడు కాల్వల వెంట కనీసం బ్లీచింగ్ చల్లే దిక్కు కూడా లేదని ద�
గులాబీ సైనికులు ఉద్యమ స్ఫూర్తిని చాటి ఈ నెల 29న బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే దీక్షా దివస్ను విజయవంతం చేయాలని జనగామ జిల్లా ఇన్చార్జి బూడిద భిక్షమయ్య గౌడ్ పిలుపునిచ్చారు. మంగళవారం జనగామ జిల్లా బీఆర
తెలంగాణ చరిత్రపై చెరగని సంతకం కేసీఆర్దని వక్తలు పేర్కొన్నారు. మలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పిన ఘనత స్వరాష్ట్ర సారథిదేనని స్పష్టం చేశారు. తెలంగాణ స్వరాష్ట్ర కల సాకారానికి పునాది వేసిన రోజు, తెలంగాణ చరిత్�
రాష్ట్రంలో రైతులు, గిరిజనులు, దళితులు, ఆదీవాసీలపై జరుగుతున్న దాడులకు నిరసనగా సోమవారం మానుకోటలో కేటీఆర్ అధ్యక్షతన తలపెట్టిన రైతు ధర్నా కార్యక్రమంలో పాల్గొనడానికి జిల్లా నుంచి బీఆర్ఎస్ శ్రేణులు అధిక
జహీరాబాద్ గడ్డపై రెపరెపలాడేది గులాబీ జెండానే అని బీఆర్ఎస్ నాయకులు ధీమా వ్యక్తంచేస్తున్నారు. లోక్సభ ఎన్నికలకు సమీపం దగ్గరపడడంతో గ్రామాల్లో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. లింగంపేట మండలంలోని పోల్కంపేట
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాకతో పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ వచ్చింది. గురువారం కరీంనగర్కు వచ్చిన అధినేతకు గులాబీ దళం ఘనస్వాగతం పలికింది. అధినేతకు బ్రహ్మరథం పట్టడం.. ఇదే సమయంలో కేసీఆర్ సుదీర్ఘ ప్రసం
రాష్ట్రం మరింత అభివృద్ధ్ది సాధించాలంటే బీఆర్ఎస్కు ఓటు వేయాలని మున్సిపల్ చైర్మన్ నరేందర్ అన్నారు. ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని 7వ వార్డులోని ఆనంద్నగర్ కాలనీలో కౌన్సిలర్లు ఈశ్వర్రా�
బీఆర్ఎస్ గెలిస్తే పేద ప్రజల సమస్యలు తీరుతాయని, కేసీఆర్తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని వివరిస్తూ నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్కు మద్దతుగా జోరుగా �
జిల్లా వ్యాప్తంగా ఆదివారం కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్కు మద్దతుగా పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఇంటింటా ప్రచారం చేశారు. కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్�
మంచిర్యాలలో జరిగిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోషోకు శనివారం చెన్నూర్ పట్టణం నుంచి భారీగా బీఆర్ఎస్ నాయకులు, అభిమానులు, ప్రజలు తరలి వెళ్లారు. కేసీఆర్ రోడ్షోకు తరలి వెళ్లిన వారిలో మున్సిపాలిటీ వైస్�
జిల్లా వ్యాప్తంగా వివిధ గ్రామాల్లో శుక్రవారం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్కు మద్దతుగా పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ముమ్మర ప్రచారం చేశారు. ఇంటింటికీ వెళ్లి కేసీఆ�
మోసపూరిత కాంగ్రెస్ను ఓడించి తగిన బుద్ధి చెబుదామని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆనంద్ ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం కోట్పల్లి మండలంలోని ఎన్నారం గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇం�
మెదక్ గడ్డపై గులాబీ జెండా ఎగురవేసేందుకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం ఆర్సీపురం డివిజన్లోని లక్ష్మీగార్డెన్స్లో ఆర్సీప�