రాష్ట్ర ప్రభుత్వం రెండో విడుత చేపడుతున్న కంటి వెలుగు శిబిరాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే సగం పని రోజులు పూర్తి కాగా, అనుకున్న లక్ష్యంలో సగం వరకు పూర్తి చేసింది. మిగతా రోజుల్లో లక్ష్యం పూర్తి చ�
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని పాతాళానికి తొక్కాల్సిన సమయం ఆసన్నమైందని, బీఆర్ఎస్ వచ్చిందే ఆ పార్టీని బొందపెట్టడానికని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు.
దేశంలోనే తెలంగాణ రాష్టం వేగంగా అభివృద్ధి చెందడానికి సీఎం కేసీఆర్ విజన్ కారణమని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. శుక్రవారం గడ్డిఅన్నారం డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మే
పోలీస్ స్టేషన్ వద్ద జప్తుకు గురైన వాహనాలు ప్రజలకు ఇబ్బందులకు గురిచేస్తున్నాయని, వెంటనే పాతవాహనాలను తరలించాలని ఎమ్మార్డీసీ చెర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి పేర్కొన్నారు.
ఇన్నర్ రింగ్రోడ్డులో నాగోలు బ్రిడ్జి నుంచి మంద మల్లమ్మ చౌరస్తా వరకు రహదారిపై ఫ్రీ ప్రయాణం.. రోడ్డు మధ్యలో గ్రీనరీ.. ఫ్లై ఓవర్ల కింద సుందరమైన పార్కులను తీర్చిదిద్దడంతో పాటుగా ఇరువైపులా పుట్పాత్ అందాల
యోజకవర్గ పరిధిలోని ఆటోనగర్ వద్ద నూతనంగా నిర్మించే బస్ టెర్మినల్ నిర్మాణానికి వన్యప్రాణి మండలి ఆమోదం తెలిపిందని ఎంఆర్డీసీ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు.
ఎల్బీనగర్లోని సరూర్నగర్ ఇండోర్స్టేడియంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన మెగా జాబ్ మేళాకు అనూహ్య స్పందన లభించింది.
ఆటోనగర్ ప్రాంతం నుంచి వస్తున్న రసాయనాల దుర్వాసన నుంచి ప్రజలకు విముక్తి కల్పించేందుకు యుద్ధప్రాతిపదికన ట్రంక్లైన్ను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవి�
బీఆర్ఎస్ పార్టీ ఎల్బీనగర్ నియోజకవర్గం మహిళా విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం ఎల్బీనగర్లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో సంక్రాంతి సంబురాల్లో భాగంగా ముగ్గుల పోటీలు, కైట్ ఫెస్టివల్ను ఘనంగా జరుపుకొన్నారు.