ఎల్బీనగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ జెండా ఎగురవేయాలని మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం ఎల్బీనగర్ నియోజకవర్గం చంపాపేట డివిజన్కు చెందిన సీనియర్ బీజేపీ నాయకుడు బొక్క సదానంద్రెడ్డితో పాటు యువకులు ఎ
దేవాలయాల అభివృద్ధితో పాటు బ్రాహ్మణ సంక్షేమానికి కృషి చేస్తానని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. మన్సూరాబాద్ డివిజన్ పరిధి చింతలకుంటలోని ప్రలవిగార్డెన్�
బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికోసం పాటుపడుతున్న ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డిని రాబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని ఎల్బీనగర్ నియోజకవర్గం ఎస్సీ ఉపకులాల ఐ�
బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను చూసి ప్రతిపక్షాలకు దిమ్మదిరిగి పోయిందని ఎల్బీనగర్ ఎమ్మెలే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. సోమవారం ఎల్బీనగర్లో ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం, మాజీ కార్పొరేటర్లతో కలిసి ఏర్పా�
బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి అభివృద్ధికి బాటలు వేస్తున్నదని ఎల్బీనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు.
ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని.. వీటి ఏర్పాటుతో నేరగాళ్లలో భయం పుట్టడం ఖాయమన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని 104 కాలనీల్లో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి, ఎమ్మెల్సీలు ఎగ్గె మల్లేశం, �
ఆటోనగర్ ఇసుక లారీల అడ్డాను తరలించడం వల్ల చుట్టుపక్కల కాలనీల ప్రజలకు సంపూర్ణమైన విముక్తి లభించిందని ఎంఆర్డీసీఎల్ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు.
ఎల్బీనగర్ నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డిని మరోసారి భారీ మెజార్టీతో గెలిపిస్తామని ఎల్బీనగర్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, నాగోలు డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు �
నడక, వ్యాయామం ద్వారానే ఆరోగ్యవంతమైన జీవితం సాధ్యమని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. మన్సూరాబాద్ డివిజన్ పరిధి ఆటోనగర్లోని మహవీర్ హరిణ వనస్థలి నేషనల్ పార్కులో ఆదివారం వాకర్స్ అసోసియేషన్�
ఎల్బీనగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ జెండాను ఎగురవేసి టికెట్ ఇచ్చిన సీఎం కేసీఆర్ నమ్మకాన్ని నిలబెడతామని, అభివృద్ధిలో ముందుకు వెళ్తున్న ఎల్బీనగర్ను మరింత పరుగులు పెట్టిస్తామని నియోజకవర్గ ఎమ్మెల్య�